Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Babu Tour: పెన్నా టు వంశధార యాత్ర : అచ్చెన్నాయుడు

వ్యవసాయ, సాగునీటి రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడే  రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయం బాగుండాలంటే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుందని, కానీ...

CM Jagan: అప్రమత్తంగా ఉండండి: సిఎం

రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని, దీని దృష్ట్యా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర...

Irrigation: ‘పోలవరం’ మళ్ళీ దారిలో పెడతాం: బాబు

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక ఆస్తి అని, రాష్ట్ర ప్రజల కల అని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు.  దీని ద్వారా 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు, 23.50 లక్షల ఎకరాలకు...

AP High Court: చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చీఫ్ జస్టిస్ తో...

Heavy Rains: నందిగామ వద్ద రాకపోకలు బంద్

గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ – విజయవాడ  మధ్య రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. నందిగామ సమీపంలోని కీసర వద్ద (NH 65 హైవే పై మున్నేరు వాగు...

Ambati: బాబూ.. నీకా అర్హత లేదు: మంత్రి రాంబాబు

రాయలసీమతో పాటు, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు ద్రోహం చేసిన వ్యక్తి సాక్షాత్తు చంద్రబాబేనని,  అందుకే ఆయా రంగాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు ఏ మాత్రం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ...

Roja: సీమకు మీరేం చేశారో చెప్పండి: రోజా

రాయల సీమకు అసలైన ద్రోహి చంద్రబాబే నని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 14 ఏళ్ళపాటు సిఎంగా ఉన్న చంద్రబాబు సీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్...

Costal Irrigation: ప్రజలకు సమాధానం చెప్పాలి: బాబు డిమాండ్

ఉత్తరాంధ్రలో పుష్కలంగా నీరు వున్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వంశధార నుంచి హీర మండలం ద్వారా నాగావళికి, వంశధార నుంచి వరద కాలువ ద్వారా మహేంద్ర...

YS Jagan: విద్యా దీవెన ఒక వరం: సిఎం

ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో మన  పిల్లలకు సీట్లు లభిస్తే పేదరికం వారికి  అడ్డుగా ఉండకూడదని, ఈ ఆలోచనతోనే  జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాజెక్టులు  పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు...

Most Read