తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి రెండు రోజులపాటు క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వేసవి సెలవులు, ఎన్నికల తంతు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో...
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన...
మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది చోట్ల ఈవిఎంలు ధ్వంసం అయితే ఒక్క సంఘటనే ఎందుకు బైటకు వచ్చిందని నరసరావుపేట ఎంపి అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇవిఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు...
మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందని, ఈ సమయంలో టిడిపి నేతలు అక్కడకు వెళ్ళడం సరికాదని, మళ్ళీ అదుపుతప్పే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. పాల్వాయ్...
పోలింగ్, తదనంతరం జరిగిన అల్లర్లలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేడు 'చలో మాచర్ల'కు పిలుపు ఇచ్చింది. వర్ల రామయ్య నేతృత్వంలో నేతలు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, బొండా...
మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈ సాయంత్రం ఐదు గంటలలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే...
తెలుగు ఆడపడుచు, విజయవాడకు చెందిన బాడిగ జయ ' మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం' అంటూ తన ప్రమాణ స్వీకారానికి హాజరైన అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ' అసతోమా సద్గమయ' గీతాన్ని...
ఎన్నికల ముందు ఎక్కడ జిల్లా ఎస్పీలను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని, ఇటీవల ఆ అధికారులనే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. జిల్లాలో పరిస్థితులపై పూర్తి...
పల్నాడులో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు. ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి లేని సంబంధాలను...
రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన తొలి తెలుగువ్యక్తిగా విజయవాడకు చెందిన గోపీచంద్ అరుదైన ఘనత సాధించారు. పర్యాటకుడి హోదాలో ఆయన ఈ యాత్ర చేయడం విశేషం. మే 19న బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన...