Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఒక్కరినైనా చూపించారా? జగన్ సవాల్

Committed:  కౌలు రైతుల పరామర్శ పేరిట బయల్దేరిన చంద్రబాబు దత్తపుత్రుడు....  పట్టాదార్ పాస్ బుక్ ఉండి నష్ట పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

కేంద్రానికి దాసోహం: నరేంద్ర విమర్శ

No Bharosa: రైతు భరోసా పేరుతో జగన్ ప్రభుత్వం ఇతర పథకాలను వ్యవసాయదారులకు ఆపేసిందని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.  దేశంలో రైతులు అత్యధిక రుణభారంతో ఉన్న రాష్ట్రం ఆంధ్ర...

రైతుకు జగన్ ఇస్తున్న ఆపన్న హస్తం : రోజా

Bharosa:  ఆపదలో ఉన్న రైతుకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న అపన్న హస్తమే వైఎస్సార్  రైతు భరోసా పథకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులశాఖ మంత్రి ఆర్కే రోజా...

నేడు రైతు భరోసా నాలుగో ఏడాది తొలి విడత

4th Year: రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించే ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ యోజన’ పథకం నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని నేడు ప్రభుత్వం విడుదల చేస్తోంది. రాష్ట్ర...

ప్రజలు సంతోషంగా ఉన్నారు: అంబటి

People are Happy: ప్రాణాలు పోయినా, ఆస్తులు పోయినా ఎన్నడూ అబద్దం చెప్పని వ్యక్తిని సత్య హరిశ్చంద్రుని రూపంలో ఇతిహాసాల్లో, పురాణాల్లో చూశామని... కానీ జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పని వ్యక్తి పురాణాల్లో...

రాజకీయ ఆలోచన లేదు: అదానీ

No question: రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తమా కుటుంబంలో ఎవరికీ లేదని పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు.  అదానీ లేదా అయన భార్య డా. ప్రీతీ అదానీ ఆంద్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ...

విదేశీ పర్యటనకు సిఎం జగన్

Foreign Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా మే 20 నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. దావోస్​లో జరిగే వరల్డ్...

కుప్పంలో బాబును ఓడిస్తాం: పెద్దిరెడ్డి

You Can't: చంద్రబాబు నాయుడు బంగారు నాణేలు పంచిపెట్టినా వచ్చేఎన్నికల్లో కుప్పంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర విద్యుత్, గనులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం...

మూడు రాజధానులు సాధ్యం కాదు: జీవీఎల్

Not Possible: అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని బిజెపినేత,  రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. నాటి ప్రభుత్వం అమరావతి ప్రాంత...

అవన్నీ అసత్య కథనాలు : గుంటూరు జడ్పీ ఛైర్మన్

Not Correct: తన భర్తపై అసత్య కథనాలు ప్రచురించారని, ఈనెల 9వ తేదీనే ఆయన విదేశాలకు వెళ్ళారని,  రెండ్రోజుల క్రితం ఆయన్ను అరెస్టు చేశారంటూ  తప్పుడు వార్తలు ప్రచురించారని గుంటూరు జడ్పీ ఛైర్మన్...

Most Read