Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

జూన్ నాటికి సంస్కరణల అమలు : సిఎం జగన్

Reforms in Education: వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్‌ నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు...

ఉద్యోగులపై ఎందుకంత కక్ష? లోకేష్

We Support: ఉద్యోగుల ఆందోళన పట్ల ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు రోడ్లపైకి వస్తే పోలీసులను ఉసిగొల్పి...

అర్ధం చేసుకోండి: ఉద్యోగులకు మంత్రుల విజ్ఞప్తి

Call off agitation: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కరోనా కారణంగా ఉద్యోగులు అర్ధం చేసుకొని ఆందోళన విరమించాలని రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, బానినేని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా సమస్యలు...

దుబాయ్ ఎక్స్ పో కోసం కసరత్తు

Dubai Expo : విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. దుబయ్ ఎక్స్...

ఉద్యోగులకు మంచి చేశాం: సిఎం జగన్

We did well: ఉద్యోగ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు మంచి చేయాలనే సంకల్పంతోనే పీఆర్సీ ప్రకటనతో సహా వారి...

మరోసారి రాష్ట్రానికి అన్యాయం: సజ్జల

disappointed: ప్రతిసారీ చేస్తున్నట్లుగానే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు కోసం ఎలాంటి చర్యలూ బడ్జెట్ లో లేవని,...

హోంశాఖ ఆధ్వర్యంలో పచ్చతోరణం

Plantation: మియావాకి పద్దతిలో రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా ఈ...

మేమే ప్రత్యామ్నాయం: సోము ధీమా

We only Alternative: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కడప పేరు మార్చి వైయస్సార్ జిల్లా అని పెట్టారని అలాంటప్పుడు...

ఏపీ రాజధాని అమరావతి : రాజ్యసభలో కేంద్రం

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉందని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. బిజెపి రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద...

వెనక్కి తీసుకోవడం కుదరదు : సజ్జల

Stalemate: పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  పీఆర్సీ ఇప్పటికే ప్రకటించామని, దాని ప్రకారం మొదటి నెల జీతాలు కూడా ఈ సాయంత్రానికి...

Most Read