Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మానవత్వమే సిఎం జగన్ మతం: సుచరిత

మానవత్వమే సీఎం జగన్ మోహన్ రెడ్డి మతమని, ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి మానవతా దృక్పథంతో సాయం చేస్తే, చేతులు దులుపుకున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమని రాష్ట్ర హోమ్ శాఖ...

కొత్త పోకడలపై దృష్టి పెట్టాలి : వాసిరెడ్డి పద్మ

మహిళల అక్రమ రవాణా, లైంగిక అణచివేతలో అక్రమార్కులు ఆధునిక పద్దతులను ఉపయోగిస్తున్నారని, వీటిపై దర్యాప్తు సంస్థలు సమగ్ర దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. ‘మహిళల...

శ్రీవారిని దర్శించుకున్న ఓం బిర్లా

తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్​కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర...

వ్యక్తిగత దూషణ మానుకో లోకేష్: అవంతి

గుంటూరులో  బి.టెక్.  విద్యార్ధిని రమ్య  కత్తిపోట్లకు గురై మరణిస్తే ఆ సంఘటనను కూడా టిడిపి నేత లోకేష్ రాజకీయం చేయడం నీచమని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి...

విద్యార్ధుల భవిష్యత్ కోసమే స్కూళ్ళు: సిఎం  

CM Jagan Dedicated 1st Phase Mana Badi Nadu Nedu To The Government School Students : విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే నేటి నుంచి స్కూళ్లు తెరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌...

అరాచకం రాజ్యమేలుతోంది : బాబు

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని, మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.  హత్యకు...

అటల్ కు ఘన నివాళి

దివంగత భారత ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి 3వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. దేశ ప్రగతికి శ్రీ...

నాడు-నేడు మొదటి దశ ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఉద్దేశించిన మన బడి - నాడు నేడు మొదటి దశను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విద్యార్ధులకు అంకితం చేయనున్నారు. నేడు...

రమ్య హత్య కేసులో ముద్దాయి అరెస్ట్: డిజిపి

గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ సంఘటన  దురదృష్టకరమని అయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో స్థానికులు ఇచ్చిన...

పేదల సంక్షేమానికి పురనంకితం: సజ్జల

రాష్ట్రంలో పేదలు, బడుగు వర్గాలు వారి కాళ్లపై వారు నిలబడి, ఆర్ధికంగా, సామాజికంగా చైతన్యం కలిగించే  దిశలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోందని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి...

Most Read