Wednesday, October 2, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అపాచీ పరిశ్రమకు నేడే శంఖుస్థాపన

Foundation: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  గురువారం నాడు భూమి...

సిఎంకు 1998 డిఎస్సీ అభ్యర్ధుల కృతజ్ఞతలు

Thank You Sir: 1998 డీఎస్సీ అభ్యర్ధులు  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ...

ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి

Girls on Top: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. కృష్ణా జిల్లా 72 శాతంతో ప్రథమ స్థానంలో, 50 శాతంతో కడప జిల్లా...

నిలకడగా వంశీ ఆరోగ్యం

Vamshi:  వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మొహాలీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.  మొహాలీ లోని ఐఎస్బీలో మూడో సెమిస్టర్ తరగతులకు హాజరయ్యేందుకు గన్నవరం శాసన సభ్యుడు వంశీ అక్కడకు వెళ్ళారు....

అభివృద్ధికి విపక్షాల అడ్డుపుల్లలు: సిఎం

Conspiracies: రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్ష నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు...

బైజూస్ ఒప్పందం గేమ్ ఛేంజర్ :సురేష్

Historical:  రాష్ట్ర చరిత్రలో బైజూస్ తో ఒప్పందం ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు అపహాస్యం...

విజయవాడలో యోగా దినోత్సవ వేడుకలు

Yoga Day: ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్ లో  ఘనంగా ఈ సందర్బంగా యోగాపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య,...

ఈ ఒక్క ఫోటో చాలు: విజయసాయి వ్యంగ్యాస్త్రం

Photo speaks: డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్ధులకు న్యాయం చేస్తానంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చిన సంగతి తెలిసిందే. వారి 23 ఏళ్ల పోరాటం ఫలించింది. అయితే...

టిడ్కో ఇల్లు త్వరగా అందించాలి: సిఎం జగన్

Urban: కృష్ణా, గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయని, మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే వాటిని కాల్వల్లోకి, నదుల్లోకి చేరేలా ప్రత్యక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

సిఆర్పీఎఫ్ బలగాలు రప్పించాలి: సోము డిమాండ్

Call CRPF: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా మర్రిపాడులో అధికార పార్టీ నకిలీ ఓటర్ ఐడీలు తయారు చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మర్రిపాడులో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, ఆత్మకూరు, ఎఎస్...

Most Read