Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఈ శతాబ్దపు అద్భుత సృష్టి ‘అర్ధనారి’

Ardha Nari  : "అర్ధనారి" చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం... వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి....

అటవీ భూముల అన్యాక్రాంతం అవాస్తవం: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో అటవీభూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

జీజీహెచ్‌కు 20 కోట్ల ఆస్తి విరాళం

యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి...

‘గాడ్ ఫాదర్’ గా మెప్పించిన మెగాస్టార్ 

Mini Review: చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్ ' సినిమా ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్. బి. చౌదరి నిర్మించిన ఈ సినిమాకి మోహన్ రాజా...

బిఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఉండదు: జోగి

ఆంధ్రప్రదేశ్ లో మరో 25 ఏళ్ళపాటు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని, మరో పార్టీకి రాష్ట్రంలో అవకాశం లేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి  రమేష్ వ్యాఖ్యానించారు.  తెలంగాణా ముఖ్యమంత్రి ...

దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు

ఈ సాయంత్రం జరగాల్సిన బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి తెప్పోత్సవం రద్దయ్యింది.  ప్రతి  ఏటా నవరాత్రుల ముగింపు అయిన విజయదశమి రోజున కృష్ణా నదిలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు కూడా...

అమరావతికి అందరూ ఒప్పుకున్నారు: బాబు

దుర్గమ్మ తల్లి సాక్షిగా నాడుఅమరావతిని రాజధానిగా సంకల్పించామని,  అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి అందరినీ భాగస్వాములను చేసి అమరావతి నిర్మాణం ప్రారంభించామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు...

సిఎం జగన్ విజయదశమి శుభాకాంక్షలు

నేడు విజయ దశమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. " రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద,...

కాంగ్రెస్ తోనే ఏపికి ప్రత్యేక హోదా – దిగ్విజయ్ సింగ్

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు....

దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు

నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి టీటీడీ తరపున చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ ఈవో ...

Most Read