Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

TTD: ఆధార్ తోనే అదనపు లడ్డూ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టిటిడి ఆంక్షలు విధించింది. ఇకపై కౌంటర్ లో ఆధార్  కార్డు చూపిస్తేనే అదనపు లడ్డూలు ఇవ్వనున్నారు. మూడేళ్ళ క్రితం లడ్డూ విక్రయాలపై నిబంధనలు సడలించి టికెట్...

టిడిపిలో చేరుతున్నా: మోపిదేవి

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, రాజ్య సభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ వెల్లడించారు. ఆ కారణాలేమిటో బహిరంగంగా అన్నీ...

రివర్స్ టెండరింగ్ రద్దు: ఏపీ కేబినెట్ నిర్ణయం

రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన...

మోపిదేవి రాజీనామా- రాజ్యసభలోకి టిడిపి రీఎంట్రీ!

రాజ్యసభలో తెలుగుదేశం రీఎంట్రీ ఇవ్వనుంది. ఆవిర్భావం తరువాత 40 ఏళ్ళపాటు పెద్దలసభలో కొనసాగిన ఆ పార్టీ ఈ ఏప్రిల్ లో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఘన విజయం తరువాత...

పరిహారం ఇవ్వకుంటే నేనే వచ్చి ధర్నా చేస్తా: జగన్

ఎసెన్షియా ఫార్మా భాధితులందరికీ వారంరోజుల్లో పరిహారం ఇవ్వాలని, లేకపోతే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని.. అవసరమైతే తాను కూడా ధర్నాలో పాల్గొంటానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్...

సినిమాలకంటే దేశం ముఖ్యం: పవన్ కళ్యాణ్

తనకు సినిమాల కంటే దేశ హితం, సమాజమే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  "సినిమాలు- రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తా... సినిమాలు సినిమాలే.. రాజకీయం దగ్గరకు వచ్చేసరికి నాకు దేశం...

నేడు తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం

భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు ఆగస్టు 23న జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని...

గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసినందువల్లే..: బాబు

అధికారంలోకి వచ్చి 6౦ రోజులే అవుతుందని, గత ప్రభుత్వ అసమర్ధత, చేతగానితనం వల్ల వ్యవస్థలు కూలిపోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.  అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో...

అచ్యుతాపురం ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు,...

‘మూడు’పై విధానం మారితే చెబుతాం: బొత్స

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు బొత్సతో ప్రమాణం చేయించారు. అనంతరం...

Most Read