Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

TDP: వారి విమర్శలకు స్పందించరేం?: అచ్చెన్న ప్రశ్న

దళితులకు టిడిపి హయంలో అమలు చేసిన కార్యక్రమాలపై, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై బహిరంగచర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. నాలుగేళ్ళుగా రాష్ట్రంలో...

YS Jagan: జీపీఎస్ దేశానికే రోల్ మోడల్: సిఎం జగన్

ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ పథకాల డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సంక్షేమం, సంతోషం కోసం ప్రతి కార్యక్రమం...

BJP: విచారణ జరిపిస్తారా?: జీవీఎల్

భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సిఎం జగన్ కు అండగా లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీకి ధీటుగా...

పసుపు బదులు కాషాయ కండువా: సుబ్బారెడ్డి

బిజెపి అగ్రనాయకత్వం తెలుగుదేశం ఉచ్చులో పడిందని,  నిన్న విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో వేదికపై ఉన్న నేతల్లో చాలా మంది టిడిపి నుంచి బిజెపిలో చేరిన వారేనని టిటిడి...

YS Jagan: ఇప్పుడు డిక్లరేషన్ ఏమిటి? బాబుపై జగన్ ధ్వజం

బిజెపిని తాను నమ్ముకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడి దయను, ప్రజల ఆశీస్సులను మాత్రమే తాను నమ్ముకున్నానని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా...

Pawan Kalyan: ప్రజా క్షేమం కోసం జనసేనాని యాగం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రాష్ట్ర వ్యాప్త పర్యటన ఎల్లుండి ప్రారంభం కానుంది. నిన్న విజయవాడ చేరుకున్న పవన్ నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం నిర్వహించారు.  ధర్మ పరిరక్షణ.......

CM Jagan: క్రోసూరుకు సిఎం జగన్: నేడు జగనన్న విద్యా కానుక

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రభుత్వం అందిస్తోంది.  విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు,...

Amith Shah: 20 ఎంపీ సీట్లు ఇవ్వండి: అమిత్ షా పిలుపు

నాలుగేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు  సిఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే...

Perni Nani: పచ్చ పువ్వుల చెప్పుడు మాటలు వినొద్దు: పేర్ని సలహా

మనసు చంద్రబాబుతో, మనువు బిజెపితో ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి నేతలు చెప్పే మాయ మాటలు విని విమర్శలు చేయడం తగదని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు...

రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం: నడ్డా పిలుపు

దేశంలో తొమ్మిదేళ్ళ మోడీ పాలన అభివృద్దే ప్రధాన అజెండాగా సాగిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని ఎప్పుడూ ఓటుబ్యాంకు రాజకీయాలు చేయలేదన్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన బిజెపి జన సంపర్క్...

Most Read