Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాపట్లలో 11న జగనన్న విద్యా దీవెన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న బాపట్ల జిల్లా లో పర్యటించనున్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  జగనన్న విద్యా దీవెన పథకం ఈ ఏడాది...

సంక్షేమం ప్రజలకు వివరించండి: సిఎం

వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా మనం చేస్తోన్న మంచిని  ప్రజలకు విపులంగా చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ రాజాం అసెంబ్లీ నేతలను కోరారు. నియోజకవర్గ ముఖ్య...

భారీ పెట్టుబడులే లక్ష్యం: అమర్ నాథ్

ప్రజలకు హానిచేయని పరిశ్రమల ఏర్పాటుకే ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని, ఏ అవకాశాన్నిరాష్ట్రం వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి...

మీ డిక్లరేషన్ మర్చిపోయారా? : శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదని,  బాబు జనతా పార్టీ అని వైసీపీ ఎమ్మెల్యే  గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు బిజెపి నేతలు కేవలం చంద్రబాబు...

యాదాద్రిలో మంత్రి  రోజా వరలక్షీ వ్రతం

Varalakshi Vratam:  ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలంగాణలోని యాదాద్రి  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా...

భరత్ కు మంత్రి పదవి: జగన్ హామీ

వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్ ను గెలిపిస్తే మంత్రిపదవి ఇచ్చి ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గమని బీసీలకు...

తప్పు తేలితే కఠిన చర్యలు: సజ్జల

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ వీడియో మార్ఫింగ్ అని...

పరువు నష్టం దావా వేస్తా: విజయ్

హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను తాను మార్ఫింగ్ చేసినట్లు మాధవ్ చేసిన ఆరోపణను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, తీవ్రంగా ఖండించారు. రాసలీలల వీడియో బయటకు వచ్చిన...

గతంలో పెత్తందారీ పాలన :సిఎం జగన్

గత పాలకులది పెత్తందారీ పరిపాలన, పెత్తందారీ మనస్తత్వమని, తాము బాగుంటే చాలని వారు అనుకునే వారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అప్పట్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతిలో డీపీటీ...

ఇది కేంద్ర ప్రభుత్వం పథకం: అశోక్ బాబు

ప్రభుత్వం అమలు చేస్తోన్న డిబిటి అంటే డూప్లికేట్ బోగస్ ట్రాన్స్ ఫర్ అని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అభివర్ణించారు. జగనన్న తోడు కింద ఇప్పటి వరకూ 2,011కోట్ల...

Most Read