Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రామప్పకు గుర్తింపు హర్షణీయం

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తింపు  రావడం పట్ల తెలుగువాడిగా ఆనందిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని తమ్మినేని...

హిందువులకు భద్రత ఉందా

శ్రీశైలం దేవస్థానం షాపులను అన్యమతస్తులకు కేటాయించారని, ఇప్పుడు వారికి అక్కడే ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.  ప్రభుత్వం పెద్దల్లో వేళ్లూనుకుపోయిన హిందూ...

బకాయిలు చెల్లించాలి: దేవినేని

రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 4 వేల కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు రావాల్సి ఉందని...

బాబు కుట్రలకు చెంపపెట్టు: ఆళ్ళ నాని

ఏలూరు కార్పొరేషన్ లో వైయస్ఆర్సీపీ ఘన విజయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనకు గీటురాయి అని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అభివర్ణించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, సమర్థవంతమైన నాయకత్వంతో ప్రజా సంక్షేమమే...

అర్హులందరికీ సంక్షేమం : కోన రఘుపతి

అర్హతే ప్రామాణికంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గొప్ప విషయమని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. ఆదివారం విజయనగరంలో పర్యటించిన కోన,  స్థానిక 38వ డివిజన్లోని...

ఏలూరులో వైసీపీ ఘన విజయం

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. మొత్తం 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 3 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నేడు  ఓట్ల లెక్కింపు...

అన్ని వర్సిటీల్లో భాషా సదస్సులు

తెలుగు అకాడమిని తెలుగు & సంస్కృత అకాడమి గా పేరు మార్చటం తప్పులేదని తెలుగు & సంస్కృత అకాడమి ఛైర్మెన్ డా" నందమూరి లక్ష్మీపార్వతి పునరుద్ఘాటించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు &...

కుంభకోణం నిజం: సజ్జల

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న మాట వాస్తవమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసనీ, ఏదో ఒక కేసులో...

తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు భాషకున్న ఔన్నత్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. నవయుగ కవి చక్రవర్తి,...

వీర్రాజు ఆలయాల యాత్ర ప్రారంభం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దేవాలయాల యాత్ర నేడు మొదలైంది. నేటినుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాలను అయన సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించాలని యాత్ర చేపడుతున్నట్లు...

Most Read