తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు...
ఆక్సిజన్ డిమాండ్, సరఫరా అందుబాటుపై కసరత్తు - పీక్ స్టేజ్లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని అధికారుల అంచనా - ప్రస్తుతం రోజుకు 80-100 టన్నుల ఆక్సిజన్ అవసరమంటున్న అధికారులు - ఏపీకి...
తన సొంత వాహనం కు మైక్ కట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ కరోనా పై ప్రజలకు జాగ్రత్తలు చెపుతున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.
బాపట్ల నియెజకవర్గంలోని ప్రజలు అవసరము అయితేనే ఇళ్ల నుండి బయటకు...
క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్,
6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్ల జమ చేశారు
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారి కోసం అనేక...
చదువుతోనే మన రూపురేఖలు మారుతాయి
విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి
పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉంది
‘విద్యాదీవెన’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
ఆన్లైన్ ద్వారా తల్లుల ఖాతాల్లో ‘జగనన్న విద్యాదీవెన’...
త్వరలోనే ఏపీకి విశాఖ రాజధానిగా వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మట్లాడారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో 740 స్లమ్ ఏరియాలు...
కేసులు పెరుగుతుండటం తో కర్ఫ్యూ పెట్టె యోచన లో సర్కార్
రాత్రి కర్ఫ్యూ ద్వారాయా కొంతవరకు కరోనాను నివారించవచ్చనే యోచన
గతం లో అమలు చేసిన లాక్ డౌన్ నిబంధనలు పరిశీలిస్తున్న ప్రభుత్వం
ఏ పి లో...
ఈ నెల 17వ తేదీన జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఓటర్లు నిర్భయంగా ఓటేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) విజయానంద్ పిలుపునిచ్చారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల...
కోవిడ్ నివారణ, కరోనా వాక్సినేషన్పై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష:
104 కాల్ సెంటర్కు మరింత ప్రాచుర్యం కల్పించాలి కోవిడ్ సోకిన వారికి ఆ సెంటర్ సహాయ సహకారాలు అందించాలికోవిడ్ లక్షణాలు ఉన్న...