Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

YSR Kapu Nestam: సిఎం జగన్ నిడదవోలు పర్యటన వాయిదా

భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిడదవోలు పర్యటన  30వ తేదీకి వాయిదా పడినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా...

YSRCP: పవన్ ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు: సజ్జల

మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు రోడ్లపై తిరుగుతున్నారని,  బాబుకు తోడు అసలు పుత్రుడు, దత్త పుత్రుడు  మూడు వైపులా తిరుగుతున్నారని, ఇలాంటి పగటి వేషగాళ్ళ మాయలో పడొద్దని రాష్ట్ర...

Jana Sena: పొత్తుల అంశంపై త్వరలోనే తుది నిర్ణయం: పవన్

వైసీపీ ప్రభుత్వం క్రిమినాలిటీని  వ్యవస్థీకృతం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న దోపీలకు కారకులైన  వైసీపీ నేతలను, వారికి కొమ్ముకాస్తున్న అధికారులను...

Hytt Place: టూరిజంలో పెట్టుబడులకు ప్రోత్సాహం: సిఎం

వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో  ఆంధ్ర ప్రదేశ్ ను నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం బెస్ట్ టూరిజం పాలసీని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు...

Babu: మనిద్దరి అనుభవం ఒకటే: డాక్టర్ తో బాబు

సమాజంలో జరుగుతోన్న మంచి చెడులను విశ్లేషించడంలో  కులం, మతం, ప్రాంతం, బంధుత్వం అనే  అడ్డంకులు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  వీటిపై కూడా చర్చించాల్సిన అవసరం వచ్చింది...

EdX: ఉన్నత విద్యలో ఇదో గేమ్ ఛేంజర్‌: సిఎం జగన్

ఎడెక్స్ కంపెనీతో నేడు కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్ర ఉన్నత విద్య లో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.  ఉన్నత విద్య అభ్యసిస్తున్న...

CM Jagan: టిటిడి బోర్డు సభ్యులు, కార్పొరేషన్ పదవులపై సిఎం కసరత్తు

ఎన్నికల ఏడాది కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పదవుల భర్తీపై దృష్టి సారించారు. రేపు పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. దాదాపు 100...

Babu: సర్పంచ్ ల గౌరవం పెంచుతాం: బాబు హామీ

అధికారంలోకి రాగానే  గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని కూడా పెంచుతామన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అన్నివర్గాల...

TTD: కర్ర ఓ ఉపశమనం మాత్రమే: భూమన

నడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్ళే భక్తులకు కర్రల పంపిణీపై వస్తున్న విమర్శలను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పు బట్టారు. చిరుతల నుంచి రక్షణకు కర్రలు మాత్రమే ఏకైక మార్గమని...

Gurukul Trust: తిరుపతి స్కూల్ కు వచ్చే నెలలో భూమిపూజ

తిరుపతిలో నెలకొల్పుతోన్న శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ ఇంటర్నేషనల్ స్కూల్ శంఖుస్థాపన కు హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ ట్రస్టు సభ్యులు ఆహ్వానించారు.  నేడు తాడేపల్లిలోని...

Most Read