Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎం జగన్‌ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుబాకాంక్షలు తెలియజేశారు.  "మానవాళికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణ భగవద్గీత సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్‌...

అన్ని శాఖల్లో పేస్ యాప్: బొత్స

పేస్ రికగ్నిషన్ యాప్ ను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసే యోచన ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మొదటగా విద్యా శాఖలో దీన్ని ప్రవేశ పెట్టామని,  దీనిపై...

ఎనర్జీ అసిస్టెంట్లతో గొడ్డు చాకిరీ: లోకేష్

రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ అసిస్టెంట్లను కట్టు బానిసల్లా వాడుకుంటోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7329మందిని ఎనర్జీ అసిస్టెంట్లు...

టిడిపి నేతలను అరెస్ట్ చేయాలి: పోతుల డిమాండ్

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ బైటపెట్టిన ఫోరెన్సిక్ నివేదిక ఫేక్ అని తేలినందున దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ,  వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల...

ప్రభుత్వంపై టిడిపి విషప్రచారం : నాని

ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతి రోజూ ఏదో ఒక కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ విషయంలో ఒక ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ను...

మాది ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: రోజా

ప్రతిపక్ష నేత చంద్రబాబు, అయన తనయుడు లోకేష్ లకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా  విమర్శించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావడం లేదని విమర్శలు చేస్తారని,...

వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు: సిఎం జగన్

సెప్టెంబరు 5 నాటికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 754  ప్రొసీజర్లను చేరుస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వీటితో మొత్తంగా 3118 చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు....

అంబేద్కర్ ఓవర్సీస్ పై టిడిపి దుష్ప్రచారం: మేరుగ

విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి...

ఓర్వలేకపోతున్నారు: గుడివాడ ఆరోపణ

ప్రభుత్వంపై చంద్రబాబు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, ఆయనకు మతి తప్పిందని.... మరోవైపు వెయిట్ లాస్ కోసం ప్రయతిస్తున్న లోకేష్ కు మైండ్ లాస్ అయ్యిదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ...

ఆర్బీకేలు ఏటిఎంలుగా మారాయి: అచ్చెన్నాయుడు

రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  రైతుల నుండి ధాన్యం సేకరణ చేయడంలో ఆర్బీకేలు విఫలమువుతున్నాయని. కొద్దో...

Most Read