Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Gaddar: సామాజిక సంస్కరణల పాట గద్దర్: జగన్ నివాళి

ప్రజా కవి గద్దర్ మరణంపై ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఆయన పాటుపడ్డారని కొనియాడారు. "ప్రజా కవి - గాయకుడు, బడుగు,...

Gaddar: పాటతో ప్రజలను కదిలించిన గద్దర్: బాబు

గద్దర్ హఠాన్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన పాట ప్రజలను కదిలించిందన్నారు. పోరాహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు. “ప్రజా గాయకుడు” గద్దర్...

Punganur Incident: విధ్వంస కారకుడు బాబే: కారుమూరి

ప్రాజెక్టుల యాత్ర పేరుతో బయలుదేరిన చంద్రబాబు, నిన్న దురుద్దేశంతో రూటు మార్చుకుని, పుంగనూరు వెళ్తానంటూ నిన్న బైపాస్‌ రోడ్‌ వద్ద విధ్వంసం సృష్టించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు...

Jana Sena: రాష్ట్రంలో ఇంకా రాజు పాలనే సాగుతోంది: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తాము పంచాయతీలకు ఇస్తున్న నిధులు  ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్రమే చెప్పిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చివరకు సర్పంచ్‌లు నిధుల కోసం...

TTD: టిటిడి ఛైర్మన్ గా భూమన

తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి ఛైర్మన్ గా నియమించారు.  భూమన టిటిడి ఛైర్మన్ గా పనిచేయడం ఇది రెండోసారి.  గతంలో డా....

Punganur: 200 వాహనాల్లో వచ్చి దాడి చేశారు : పెద్దిరెడ్డి

చంద్రబాబు నాయుడు రాజకీయంగా దివాలా తీశారని, నిన్నటి ఘటన ఆయన రౌడీయిజానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు సంఘటన బాధాకరమని,  ఈ సంఘటనను తీవ్రంగా...

TDP: ప్రధానికి ఫిర్యాదు చేస్తాం: కేశినేని

నిన్న పుంగనూరులో జరిగిన ఘటనపై జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.  రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని విజయవాడ ఎంపి, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని వెల్లడించారు. తమ...

YSRCP: ముందు కుప్పంలో గెలువు: శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని, తాము చెప్పిందే వినాలన్నట్లు ఆయన తీరు ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు.  రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ,...

Peddireddy Counter: బాబు పథకంలో భాగమే ఈ అల్లర్లు: పెద్దిరెడ్డి

అంగళ్లు, పుంగనూరు ఘటనలకు టిడిపి అధినేత చంద్రబాబే కారణమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇది జరిగిందన్నారు. పుంగనూరు పట్టణంలోకి రావడం లేదని,...

Babu Warning: పుంగనూరు పుడింగి సంగతి చూస్తా:బాబు

మంత్రి పెద్దిరెడ్డి అంతుచూస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. నేడు పుంగనూరు వద్ద టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. మొన్న పులివెందులలో పొలికేక వినిపించానని, నేడు పుంగనూరు లో...

Most Read