Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే: వాసిరెడ్డి పద్మ రిప్లై

జనసేన ట్విట్టర్ ప్రశ్నలకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదంటూ హితవు పలుకుతూనే తమ కార్యాలయం మీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఉందంటూ...

అప్పుడేం చేస్తోంది మహిళా కమిషన్: జనసేన

పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని జనసేన తీవ్రంగా ఆక్షేపించింది. ట్విట్టర్ వేదికగా 18 ప్రశ్నలు సంధిస్తూ వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.  వందలాది మంది...

అయోమయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్: తమ్మినేని

అఖిలాంధ్ర ప్రజల మద్దతు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఎంతమంది వచ్చినా సిఎం జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీకి  ఏమీ కాదని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం...

అప్పులు, తప్పులు కప్పిపుచ్చడానికే..: యనమల

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం సమాజంలో కనబడడం లేదని టిడిపి సీనియర్ నేత, ఆర్ధిక శాఖా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీనివల్ల ఓ...

ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం అభినందనలు

శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి నేడు ప్రయోగించిన ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీనిద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాలను కక్ష్య లోకి పంపారు. 644 టన్నుల బరువైన ఈ...

విజయవాడలో అగ్నప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

విజయవాడ జింఖానా గ్రౌండ్ర్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.  దీపావళికి ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఒక షాపులో జరిగిన ఈ ప్రమాదం...

అది ముమ్మాటికీ రాజకీయ యాత్ర: అంబటి

అమరావతి రైతుల పాదయాత్రకు ఇది తాత్కాలిక విరామం కాదని, శాశ్వత విరామం అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అమరావతి నుంచి అరసవిల్లి వెళ్ళాల్సిన ఈ యాత్ర నేరుగా...

పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన మూడు పెళ్ళిళ్ళ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో...

అమరావతి పాదయాత్రకు విరామం

అమరావతి రైతులు తమ మహా పాదయాత్రకు నాలుగురోజుల పాటు విరామం ప్రకటించారు. యాత్ర నిర్వహణపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిన్న కొన్ని సూచనలు చేసింది.  600 మందికి మించి పాదయాత్రలో పాల్గొనరాదని, యాత్రలో...

అమరావతే నిలుస్తుంది… గెలుస్తుంది: బాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంఖుస్థాపన చేసి నేటికి ఏడు సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాడు పాల్గొన్న కార్యక్రమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో  షేర్ చేస్తూ  అమరావతి మళ్ళీ...

Most Read