Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

త్వరలో విశాఖకు వెళతాం: సజ్జల

వచ్చే ఎన్నికల్లోపే వికేంద్రీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. కేవలం పట్టుదల కోసమో, ఎవరినో రెచ్చగొట్టడానికో కాదని, ఈ ప్రభుత్వ విధానం ప్రకారం విశాఖకు...

సిఎం జగన్ కు ‘నేవీ డే’ ఆహ్వానం

తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా నేడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు....

‘ఎత్తిపోతల’పై ఎస్‌ఓపీ: సిఎం ఆదేశం

పోలవరం ప్రాజెక్టులో 41.15  మీటర్ల వరకూ సహాయ పునరావాస పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెలిగొండ టన్నెల్‌-2లో మిగిలిఉన్న 3.4 కిలోమీటర్ల సొరంగం...

తేడా తెలియకపోతే ఆహారం అవుతావ్: లోకేష్ పై నాని ఫైర్

నారా లోకేష్ సిఎం జగన్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, దానికి తాను సమాధానం చెబితే బూతులు తిడుతున్నామని ఎదురుదాడి చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.  నిన్న అవనిగడ్డలో దాదాపు...

పోలీసులపై పని ఒత్తిడి తగ్గిస్తాం: సిఎం హామీ

పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానాన్ని త్వరలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే 6511 పోలీసు సిబ్బంది నియామకానికి  అనుమతి...

మంత్రాలయంలో రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్రలో బాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్న  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న సాయంత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామివారి ఆలయాన్ని దర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట కర్నాటక కాంగేస్స్ నేత డీకే...

పోలీసు నియామకాలకు సిఎం గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి కానుక అందించారు. భారీ స్థాయిలో  పోలీసు నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 6,511 పోలీసు నియామకాల భర్తీకి అనుమతి మంజూరు చేశారు....

ఇది పేదవాడికి-పెత్తందార్లకు మధ్య యుద్ధం: జగన్

మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని తాము చెబుతుంటే, మూడు పెళ్ళిళ్ళ వల్లే మేలు జరుగుతుంది, మీరు కూడా చేసుకోండి అంటూ  కొందరు నాయకులు చెబుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

జగన్ పాలనలో బీసీలకు అన్యాయం: అచ్చెన్నాయుడు

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార కమిటీ సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బిసి సెల్...

ఒకరు నాగరాజు, మరొకరు సర్పరాజు : సునీల్ దియోధర్

తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని బిజెపి రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ స్పష్టం చేశారు. జన సేన పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ...

Most Read