Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

CM Review: పట్టాలతోపాటే టిడ్కో ఇళ్ళ పంపిణీ: సిఎం

సిఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.... వెంటనే దీనికి సంబంధించిన...

Heatwave: మరో మూడ్రోజులపాటు ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో  మరో మూడు రోజులపాటు ఎండ తీవ్రత కొనసాతుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత వారం రోజులుగా  ఎండలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు...

Electricity Crises: కోతలు, మోతల పాపం జగన్ దే: కేశవ్

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. చంద్రబాబు హయంలో ఏపీ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా...

Viveka Case: కేవలం సమాచారం అడిగారు: అజయ్ కల్లాం

వివేకా హత్య కేసులో సిబిఐ తనను ఎలాంటి విచారణా చేయలేదని, కేవలం సమాచారం మాత్రమే  అడిగిందని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం  స్పష్టం చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు తాను చెప్పలేదని, ఏ...

Nara Lokesh: లోకేష్ భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు.  యువ గళం పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో ప్రజలు, కార్యకర్తలు భారీగా...

Kodali Nani: ఆయనకు మిగిలేది సినిమాలే: కొడాలి

అమరావతిలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల మాజీ మంత్రి కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు ఇస్తే వారంతా వైసీపీకి ఓటు...

Chandrababu: సెంటు భూమి ఏ మూలకు?

జగన్ మళ్ళీ గెలిస్తే విశాఖలోని పేదల భూములన్నీ మటాష్ అవుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి రాజధానిగా, విశాఖ ఆర్ధిక, ఐటి రాజధానిగా ఉంటుందని...

కర్నాటక ఫలితాలతో ఏం సంబంధం?: బొత్స

అమరావతిలో ఇళ్ళ స్థలాల పంపిణీపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ తీర్పు ద్వారా పట్టాల పంపిణీకి మార్గం సుగమమైందన్నారు. ఎవరికైనా......

YS Jagan: పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గత ఆరు రోజులుగా జరుగుతోన్న అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మీ యజ్ణం...

Akhilapriya: ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటన- అఖిలప్రియ అరెస్ట్

మాజీ మంత్రి, టిడిపి నేత  భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం...

Most Read