Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఎవ్వరినీ వదిలిపెట్టం : బాబు హెచ్చరిక

నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఓ బిసీ నేత  చింతకాయల అయ్యన్నపాత్రుడిని  ఇంత అవమానకరంగా అరెస్టు చేస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. అర్ధరాత్రి దొంగల్లాగా వెళ్తారా అంటూ...

ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా పోసాని

ఏపీ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సినీ నటులు పోసాని కృష్ణ మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ నటుడు విజయ చందర్ ఇప్పటివరకూ ఈ పదవిలో కొనసాగుతున్నారు....

తప్పు చేస్తే అరెస్ట్ చేయరా?

తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు ఫోర్జరీకి పాల్పడ్డారని, దానిపై కేసు నమోదైందని అందుకే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. అయ్యన్న చాలా కాలంగా...

విశాఖలో నలుగురు విద్యార్ధినుల మిస్సింగ్

విశాఖపట్నం లోని క్వీన్ మేరీ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు.  వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో విద్యార్హినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.  నిన్న సాయంత్రం...

అయ్యన్న అరెస్టుపై బాబు ఆగ్రహం

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టును టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు.  విషయం తెలిసిన వెంటనే ఆయన అయ్యన్న భార్య పద్మావతికి ఫోన్ చేసి మాట్లాడారు.పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని...

అయ్యన్న పాత్రుడి అరెస్ట్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి దాటిన తరువాత...

ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది: జగన్ ధీమా

రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో గణనీయమైన మార్పు కనబడుతోందని, ఇలాంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని దాదాపు 92...

సిఎంను కలుసుకున్న అలీ దంపతులు

రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమితులైన సినీ నటుడు అలీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,. తనకు పదవి ఇచ్చినదుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు...

ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత  చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో  కన్నుమూశారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది రోజులుగా  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న...

అనంతపురంలో విద్యుత్ ప్రమాదం:ఆరుగురు దుర్మరణం

అనంతపురం జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం  బొమ్మనహళ్ మండలం  దర్గా హోన్నూర్ గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్నటువారిపై కరెంటు తీగలు పడి  ఆరుగురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా...

Most Read