Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

యుద్ధానికి మేమూ సిద్ధం: గుడివాడ ప్రతి సవాల్

రాష్ట్రంలో నువ్వు ఒక్కడివే చెప్పులు వేసుకుంటున్నావా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చెప్పుతో కొట్టడం అంటే గాజువాకలో ప్రజలు...

కలిసి పోరాడదాం: బాబు-పవన్

విశాఖలో పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం ప్రవర్తించిన తీరు తనతో బాధ కలిగిందని, అందుకే వారికి సంఘీభావం తెలియజెప్పడానికే ఆయన్ను కలిశాననిఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు.  విజయవాడలోని హోటల్ నోవాటెల్...

అసలు ఆ చెప్పు నీదేనా: పవన్ పై జోగి ఫైర్

పవన్ కళ్యాణ్ నిజంగా ప్యాకేజ్ కళ్యాణ్ అని రాష్ట్ర నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతానని పవన్ అంటున్నారని, కనీసం ఆ చెప్పు అయినా ఆయనే...

పవన్ కు చంద్రబాబు సంఘీభావం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయవాడ లోని నోవాటెల్ హోటల్ లో జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.  విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై పవన్ కు బాబు సంఘీ...

ముసుగు తొలగిపోయింది: పేర్ని కౌంటర్

ఒక రాజకీయ పార్టీ పెట్టి తనతో సహా ఒక్కరు కూడా పోటీ చేయకుండా.. వేరే పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని ఏమంటారని, ఇలాంటి నేతను ప్యాకేజ్ స్టార్ అనక ఏమనాలని మాజీ మంత్రి పేర్ని...

వెధవల్లారా…:  వైసీపీ నేతలపై పవన్ నిప్పులు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై నిప్పులు చెరిగారు. అరేయ్, వెధవల్లారా, సన్నసుల్లారా... అంటూ పరుష  పదజాలంతో విరుచుకు పడ్డారు. తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే ఒంటి...

రాజమండ్రిలో ఉద్రిక్తత

అమరావతి మహా పాదయాత్ర రాజమండ్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. నేడు ఉదయం ఈ ర్యాలీ  నగరంలోని ఆజాద్ చౌక్ కు చేరుకోగానే, వైసీపీ నేతలు, కార్యకర్తలు వికేంద్రీకరణకు మద్దతుగా రైతుల యాత్రను అడ్డుకునే...

ప్యాకేజీల పవన్ : కాకాణి ఫైర్

పవన్ సినిమాల్లో హీరో అయి ఉండొచ్చని, కానీ రాజకీయాల్లో మాత్రం జీరో అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  సినిమాల్లో లాగానే నిజ జీవితంలో కూడా తనకు...

సిఎంను కలుసుకున్న ట్రైనీ ఐపిఎస్ లు

శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్‌లు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను...

ఏపీలో మొదలైన రాహూల్ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడోయాత్ర’ ఆంధ్రప్రదేశ్  ప్రవేశించింది. ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలోని క్షేత్ర గుడి  నుంచి పారంభమైన ఈ పాదయాత్రకు ఉదయం 10.30 గంటలకు ఆలూరు నగర...

Most Read