Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ జూమ్ లో కొడాలి, వంశీ

Sudden Surprise: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వింత అనుభవం ఎదురైంది. టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీట్ లోకి అనూహ్యంగా  మాజీ...

సిఎంతో సివిల్స్ విజేతల భేటీ

CM- Civil winners: ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021 కి ఎంపికైన అభ్యర్థులు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో...

ఈసారి టార్గెట్ 175: సిఎం జగన్

Target: గత ఎన్నికల్లో 151సీట్లు గెలిచామని, ఈసారి 175 సీట్లు మనమే సాధించాలని, ఈ దిశగా పార్టీ యంత్రాగం పని చేయాలని రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. గత ఎన్నికలల్లో...

పోలీసులపై సోము తీవ్ర ఆగ్రహం

Firraju: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసులపై తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఓ దశలో తీవ్ర అసహనానికి  లోనైన ఆయన పోలీసులను నెట్టివేసే ప్రయత్నం కూడా చేశారు. ఆమలాపురం పర్యటనకు...

పవన్ మీడియేషన్: సజ్జల అనుమానం

only for Power: కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిసారీ బిజెపి నేతలు...

ఏపీలో కూడా పాగా వేస్తాం: నడ్డా ధీమా

We come: ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ శాఖ...

కొనుగోలు విషయంలో రైతుకు స్వేఛ్చ

Freedom: రైతన్నకు మరింత చేయూత అందించేందుకే  వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా వారికి  కావాల్సిన పనిముట్లన్నీ అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  గ్రామాల్లో ఉన్న రైతు...

సంక్షోభంలో విద్యా వ్యవస్థ : నరేంద్ర

Education Crises: నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు దిగజారిన విద్యా విధానానికి నిదర్శనమని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంలో ఇలాంటి ఫలితాలు చూడలేదన్నారు....

పోరస్ లాబ్ పై వేటు

Action: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటన లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొరస్ ఫార్మా కంపెనీ  కార్యకలాపాలపై వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  విషవాయువులు నిర్ధారించుకునే దిశలో...

వ్యవసాయ యంత్రాలకు నేడు సిఎం శ్రీకారం

Farmer Friendly: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లలో పర్యటించనున్నారు. చుట్టుగుంట సెంటర్‌లో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభిస్తారు....

Most Read