Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎంను కలిసిన సచివాలయాల ఉద్యోగులు

Thanks: ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ను డిక్లేర్‌...

ఏపీ స్టేషన్లలో అప్రమత్తం

Precautions: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రముఖ రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు బలగాలను మొహరించారు....

‘పది’పై ఆందోళన వద్దు: సిఎం జగన్

Don't Worry:  పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణతాశాతం రావడంపై  విచారించాల్సిన అవసరం లేదని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు....

బైజూస్ తో ఒప్పందం : ప్రభుత్వ స్కూళ్ళలో ఎడ్యు-టెక్

Great Day: ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి  చదువుతున్న దాదాపు 32 లక్షల మంది విద్యార్ధులకు బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది....

దిశ యాప్‌కు కేంద్రమంత్రి ప్రశంస

Disha App Great: రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ యాప్ పనితీరుపై కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య పరిశ్రమ శాఖ సహాయ మంత్రి మురుగన్  ప్రశంసలు కురిపించారు.  కేంద్రంలో మోడీ ప్రభుత్వం...

మోసం చేసే మాటలు చెప్పడంలేదు: జగన్

What we can: రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని,  నిజాయితీగా ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నామని, ఏది చెబుతున్నామో అదే చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

మీ పతనం మొదలైంది: బాబు

Mini Mahanadu: రాష్ట్రంలో రహదారులకు పడిన గుంతలు పూడ్చలేని సిఎం జగన్ మూడు రాజధానులు కడతారా అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. తమ పరిపాలనలో ఎప్పుడైనా రోడ్లకు గుంతలు చూశారా...

అపాచీ పరిశ్రమకు 23న భూమి పూజ

Industries: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టిందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. కోవిడ్-19 అనంతరం పరిశ్రమల ప్రగతిపైనే పూర్తిగా దృష్టి...

దోషులను ప్రజల ముందు నిలబెడతాం: భూమన

We will look: పెగాసస్ అంశంపై నేడు ప్రాథమికంగా చర్చించామని వచ్చే సమావేశంలో లోతుగా చర్చిస్తామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన  కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన...

22న మంత్రిమండలి సమావేశం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ఈనెల 22న సమావేశం కానుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అద్యక్షతన 22న బుధవారం ఉదయం 11  గంటలకు భేటీ అవుతుందని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

Most Read