Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

CM Jagan: మద్దాలి గిరిధర్ కు సిఎం పరామర్శ

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ను గుంటూరులోని ఆయన స్వగృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. నిన్న సోమవారం ఉదయం గిరిధర్ తల్లి శివపార్వతి (68) అనారోగ్యంతో...

Bandar Port: మంచి చేసిన చరిత్ర బాబుకు లేదు: సిఎం జగన్

రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక చంద్రబాబు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి,...

Kesineni Comments: విజయవాడ టిడిపిలో కేశినేని కలకలం

మరోసారి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పష్టం చేశారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే కేశినేని భవన్ లో కూర్చుంటానని చెప్పారు. ఉద్యమ సమయంలో...

Kethu Viswanatha Reddy: కేతు విశ్వనాథ రెడ్డి మృతి- సిఎం సంతాపం

ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.  రెండు రోజుల కిందట ఒంగోలులో ని కుమార్తె ఇంటికి వెళ్ళిన  కేతు విశ్వనాథరెడ్డికి తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో గుండెపోటుకు...

Bandar Port: బందరు పోర్టు పనులకు నేడే శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను కృష్ణా జిల్లా మచిలీపట్నం,  మంగినపూడిలో నేడు మే 22న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Bandar Port: ఈ క్రెడిట్ సిఎం జగన్ దే: పేర్నినాని

బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని వ్యాఖ్యానించారు. ఈ పోర్టు కోసం 19 ఏళ్ళ నుంచీ ప్రభుత్వాల వెంటపడ్డామని,...

BJP Charge Sheet: ఉద్యోగులపై ప్రభుత్వ తీరు సరికాదు: సోము

రెండు వేల రూపాయల నోటును రద్దు చేయడం సాహసోపేత చర్యగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభివర్ణించారు. అసలు ఈ నోటు చాలా కాలం నుంచి కనబడడం లేదని వ్యాఖ్యానించారు. ఈ...

BCs: బిసిలు కులాల వారీగా విడిపోవద్దు: యనమల

దేశంలో బిసి జనాభాను ప్రభుత్వాలు తేల్చాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉండాలని, చట్ట సభల్లో ఉంటేనే నిధులు, విధుల కోసం...

Tirumala: ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో మార్పులు

వేసవి రద్దీ కారణంగా విఐపి దర్శనాలు, సిఫార్సు లేఖలతో పాటు ఆర్జిత సేవలలో మార్పులు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయం తీసుకుంది.  కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల...

Yanamala: మేనిఫెస్టోలో యువత, మహిళా, రైతులకు ప్రాధాన్యం

తాము అధికారంలోకి వస్తే సంక్షేమంలో ఎలాంటి కోత ఉండబోదని, అర్హులందరికీ సంక్షేమం అందిస్తామని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. రాజమండ్రిలో  ఈనెల 27,28 తేదీల్లో జరగబోయే మహానాడులో మొత్తం...

Most Read