Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: ‘పాపం పసివాడు’ సినిమా తీయాలి: పవన్ సెటైర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పాపం పసివాడు' సినిమా పేరును ప్రస్తావిస్తూ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న...

Jogi Ramesh: హైదరాబాద్ నీరా కేఫ్‌ లో జోగి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ నగరం నెక్లెస్ రోడ్డులో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు...

Mudunuri: అక్టోబర్ నుంచి ఆక్వా వర్సిటీ తరగతులు : ముదునూరి

రూ. 335 కోట్ల వ్యయంతో 40ఎకరాల్లో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నర్సాపురం మండలం లిఖితపూడిలో జరుగుతున్న వర్శిటీ నిర్మాణ పనులను...

TDP-Jana Sena: మా పొత్తులపై మీకెందుకు: బొండా ఉమా

తెలుగుదేశం- జనసేన పొత్తులపై మాట్లాడడానికి వైఎస్ జగన్ ఎవరని టిడిపి నేత బొండా ఉమా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా తన పార్టీ విధానమేమిటో చెప్పారని, 175 సీట్లు గెలుస్తామని, సింగల్ గానే వెళ్తామని...

YS Jagan Fire: బాబుకు పవన్ దాసోహం

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, నలుగురు కలిసి లేపితే గానీ లేవలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పోటీ...

YSR Matsyakara Bharosa: నేడు మత్స్యకార భరోసా సాయం విడుదల

రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది...వైఎస్సార్‌ మత్స్య కార భరోసా అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15– జూన్‌...

CM Jagan: సిఎంను కలిసిన క్షత్రియ ఫెడరేషన్

ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ ప్రతినిధి బృందం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  నూతనంగా ఏర్పాటైన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంపై ముఖ్యమంత్రికి...

E-Chits: అందుబాటులోకి ‘ఇ-చిట్స్’ సేవలు: ధర్మాన

చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుండి  “ఇ-చిట్స్” సేవలను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంబందిత నూతన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ...

Aqua: 4 వేల ఫిష్ ఆంధ్రా యూనిట్లు: సాధికార కమిటీ

శాస్త్రీయంగా నిర్వహించిన ఈ-ఫిష్ సర్వే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా  లక్షలాదిఅర్హులైన చిన్న ఆక్వారైతులకు ప్రభుత్వ సబ్సిడీ చేరువ అయ్యిందని ఆక్వా సాధికారిత కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స...

Karakatta House: సమాధానం చెప్పాల్సింది బాబే: సజ్జల

చంద్రబాబు హయంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అమరావతి అని, కరకట్టపై చంద్రబాబు నివాసం ఉన్న ఇల్లు అక్రమాలకు చిరునామా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు  ప్రభుత్వం నుంచి...

Most Read