Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపు కార్యాలయంలో రాధాకృష్ణన్  చిత్రపటానికి పూలమాల వేసి...

వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

2023 మార్చి నాటికి రాష్ట్రంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష  పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా...

ఎపిఎండిసి బలోపేతం : పెద్దిరెడ్డి

ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి)ను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు...

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియామక వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఊసే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన...

తూర్పుగోదావరి జిల్లాలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా బస్సు వెనుక చక్రాలు రెండూ ఒక్కసారిగా ఉడాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎటువంటి...

ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయండి

దేవాదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యం అయ్యేలా ఆగమ సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సూచించారు....

అక్రమాలు వాస్తవం కాదా? విజయసాయి

సింహాచలం ఆలయ భూముల్లో జరిగిన అవకతవకల్లో టిడిపి నేత అశోక్ గజపతిరాజుపై అనుమానం ఉందని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అశోక్ గజపతి దేవస్థానానికి ధర్మకర్తనా లేక అధర్మకర్తనా అనేది...

అభివృద్ధిని నిలబెట్టడానికే అప్పులు: సిఎం

అభివృద్ధిని నిలబెట్టడం కోసం, కరోనా సంక్షోభం నుంచి ప్రజలను కాపాడుకోవడం కోసమే అప్పులు తెస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని కూడా ఓవైపు ఎల్లో మీడియా, మరోవైపు...

చిన్నపరిశ్రమలకు ప్రభుత్వ ఊతం

ఎంఎస్‌ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు 1,124 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, సెప్టెంబర్ ౩న  క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌...

డబ్బుపై వ్యామోహం లేదు: విజయసాయి

సిఎం జగన్ సూచన మేరకే ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు చూస్తున్నానని, అంతే కానీ వ్యాపారం చేయడానికో,  భూకబ్జాలు చేసేందుకో ఇక్కడకు రాలేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి...

Most Read