Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

CM Jagan: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన

పేద విద్యార్దుల విదేశీ విద్య కోసం సాయం అందించేందుకు ఉద్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' కింద ఆర్ధిక సాయాన్ని కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించనున్నారు.  అర్హులైన 357...

Irrigation: జగన్ పోవాలి- సీమలో సిరులు పండాలి: చంద్రబాబు

రాయలసీమకు సిఎం జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సాగునీటి శాఖ పూర్తిగా పడకేసిందన్నారు.  రాష్ట్రంలో మొత్తం 69 నదులు ఉన్నాయని, వీటిని అనుసంధానం చేయడం...

Kakani: రైతుల గురించి మాట్లాడేది మీరా?: కాకాణి

చంద్రబాబు ఇకనైనా రైతుల గురించి మాట్లాడడం మానుకోవాలని  రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఆయన వ్యవసాయం, రైతులు అంటూ మాట్లాడుతూ నోరు ఇంకా కంపు చేసుకోవద్దని వ్యాఖ్యానించారు.  ఆయన ...

Viveka Case: అదో కల్పిత కథ: సజ్జల

వైఎస్‌ వివేకా హత్య కేసులో కొంతమంది గుంటనక్కలు సీబీఐ దర్యాప్తును వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  ఎల్లో మీడియా ఉగ్రవాదుల కంటే ఎక్కువ బెదిరింపులకు...

Pilli Bose: ఆవేదనతోనే అలా మాట్లాడా: పిల్లి

తాను పార్టీ మారాల్సిన అవసరంలేదని, జనసేన వైపు వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కార్యకర్తలకు...

YS Jagan: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతుకు మేలు: సిఎం

ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేస్తామని తద్వారా పండ్లు, కూరగాయల రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 1719 కోట్ల...

Rajya Sabha: బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలి: విజయసాయి

గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే ఏ చర్యనైనా తాము సమర్దిస్తామని, వారి అభ్యున్నతికి తాము, తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి. విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్...

BJP-AP: మత్స్యకారులపై నిర్లక్ష్యం: పురంధేశ్వరి

అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం...

Babu: సాగును చంపేశారు-రైతును ముంచేశారు

జగన్ పరిపాలనలో రైతులు అల్లాడుతున్నారని, అసలు వ్యవసాయరంగంపై ఈ సిఎంకు ఏమాత్రం అవహాగన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు.  వ్యవసాయ శాఖను మూసివేశారని విమర్శించారు.  ఈ ప్రభుత్వ పాలనలో లాభసాటిగా...

CM Tour: సిఎం అమలాపురం పర్యటన వాయిదా

ఎల్లుండి అమలాపురంలో జరగాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. కోనసీమలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిఎం టూర్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సిఎం జగన్ ఎల్లుండి...

Most Read