Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Babu: ప్రాజెక్టుల పరిశీలనకు బాబు, కర్నూలులో ఘన స్వాగతం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 'పెన్నా టు వంశధార' పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు బయల్దేరారు. నేటి నుంచి 10వ తేదీ వరకూ పదిరోజులపాటు ఆయన ప్రాజెక్టులను సందర్శించి వాటి నిర్మాణ...

ED Raids: రాయపాటి ఇంటిపై ఈడీ దాడులు

టిడిపి నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై  ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ తో పాటు గుంటూరులోని నివాసంతో పాటు ఆయన బందువుల ఇళ్ళలో  మొత్తం 15...

సిఎంకు హెచ్చార్సీ నివేదిక

మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2022 – 23 వార్షిక నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి అందించారు.  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో...

CM Review: ఆగష్టు 10న సున్నావడ్డీ రుణాలు: సిఎం జగన్

గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలని, వాటి  పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

CM Jagan: వర్సిటీ విద్యార్థులతో సిఎం ముఖాముఖి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి విశాఖపట్నంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. కే రహేజా గ్రూప్ విశాఖలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు భూమి పూజ...

Babu Tour: పులివెందులకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆగష్టు 2 న సిఎం జగన్  ప్రాతినిధ్యం వహిస్తోన్న  పులివెందులలో పర్యటించనున్నారు. పూల అంగళ్ళ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు, ఆగస్ట్ 1 నుంచి 10 వరకూ...

ఆగస్ట్ 1న విశాఖకు సిఎం- ఇనార్బిట్ మాల్ కు భూమి పూజ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 1న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. కే. రహేజా గ్రూపు నిర్మించ తలపెట్టిన ఇనార్బిట్ మాల్ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఇటీ వల కె రహేజా...

Rajani: ప్రతి రూపాయి ప్రజల కోసమే: విడదల

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే రుణంలో ప్రతి రూపాయినీ ప్రజా సంక్షేమంకోసమే వినియోగిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. అప్పులపై చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే...

Yuva Galam:ప్రొఫెషనల్స్ కీలక పాత్ర పోషించాలి: లోకేష్

తాము అధికారంలోకి రాగానే 20  లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని జిల్లాలనూ పారిశ్రామికంగా...

Polavaram: నా ప్రశ్నలకు బదులేది?: అంబటి

పోలవరం ప్రాజెక్టును ఏటిఎంగా వాడుకోవడం కోసమే కేంద్రం కట్టాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు.  పోలవరంపై తాను అడిగిన మూడు ప్రశ్నలకు టిడిపి...

Most Read