Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: నలుగురు రెడ్లే బాగుపడ్డారు: లోకేష్

రాబోయే కాలంలో రాయలసీమ  ప్రాంతాన్ని హార్టీ కల్చర్ హబ్ గా తయారు చేస్తామని, ఉపాధి హామీ పథకాన్నిఈ సాగుకు అనుసంధానం చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు....

Polavaram: గైడ్ వాల్ సమస్యను విపత్తు చేశారు: సిఎం జగన్

పోలవరం ప్రాజెక్టు గైడ్‌వాల్‌లో వచ్చిన చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణాల్లో...

కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

2014 జూన్ 2 నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు కేబినేట్ సబ్ కమిటీ అంగీకరించింది. స్పెషల్ పే ఇవ్వడానికి, పే రివిజన్ కమిషన్ కమీషనర్ నియామకానికి...

‘ఎంఎస్‌ఎంఈ’కి ప్రత్యేక విభాగం: సిఎం ఆదేశం

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  విశాఖ సమ్మిట్‌...

దాడులకు సజ్జలదే బాధ్యత: దేవినేని ఉమా

సిఎం జగన్ డైరెక్షన్ లో సజ్జల రామకృష్ణా రెడ్డి సూచనలతోనే నెల్లూరులో ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అసలు జగన్ అనుమతి లేనిదే ఇలాంటి...

బాబుది రాజకీయ వైక్యలం: పెద్దిరెడ్డి

ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని... పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు  రెండూ కలిసే వస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తుకోసం,  వారి అండ కోసం...

శాంతి యజ్ఞంలో పాల్గొన్న సిఎం జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.  ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర...

Sajjala: పొత్తుల కోసం బాబు తిప్పలు: సజ్జల

బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని.. వేరే ఇతర...

Odisha Train Incident: ఏపీ సహాయక చర్యలపై కేంద్రమంత్రి సంతృప్తి

ఒడిశా  రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతబొమ్మాలి మండలం ఎం కొత్తూరు గ్రామానికి చెందిన కె.రూపను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం...

Odisha Train Accident: ఏపీ బాధితులకు పరిహారం: సిఎం ఆదేశం

ఒడిశాలోని బాలోసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని...

Most Read