Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం

విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం సవరణ బిల్లు -2022ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై తెలుగుదేశం...

టిటిడికి ముస్లిం దంపతుల భారీ విరాళం

తిరుమల శ్రీవారిని హిందువులే కాకుండా అన్ని మతాల వారూ దర్శించుకుంటుంటారు.  కడపలోని వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా  ముస్లింలు భావిస్తారు. తాజాగా ఓ ముస్లిం కుటుంబం వడ్డీకాసుల వాడికి భూరి విరాళం...

సిఎం జగన్ కుప్పం టూర్ ఒకరోజు వాయిదా

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 22న గురువారం అయన కుప్పంలో పర్యటించి వైఎస్సార్ చేయూత మూడో  విడత ...

డేటా చౌర్యం ముమ్మాటికీ నిజం: రోజా

డేటా చౌర్యం జరిగిందని రుజువయ్యిందని, ఈ కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోకపోతే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.  బాబు పెగాసస్  సాఫ్ట్...

దోమను కూడా పట్టలేకపోయారు: కేశవ్

పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ నివేదిక కొండను తవ్వి ఎలుకను కాదు కదా చీమను, దోమను కూడా పట్టలేక పోయిందని టిడిపి ఎమ్మెల్యే  పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఏదో...

డేటా చౌర్యం వాస్తవమే: భూమన

గత ప్రభుత్వ హయంలో డేటా చౌర్యం జరిగిందని ఈ అంశంపై విచారణ చేస్తోన్న హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తమ కమిటీ మధ్యంతర నివేదికను ఈరోజు స్పీకర్ సమక్షంలో...

బిజెపి ‘నాడు-నేడు’

ప్రభుత్వ స్కూళ్ళు, వైద్యశాలల్లో నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వం మౌళిక వసతులు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. స్కూళ్ళు, హాస్పిటల్స్ లో గతంలో ఎలాంటి వసతులు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయనే దానిపై నాడు-నేడు...

సంక్షేమంపై తెలుగుదేశం నిరసన

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంక్షేమ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ విపక్ష తెలుగుదేశం నిరసన చేపట్టింది. ‘సంక్షోభంలో సంక్షేమం’ నినాదంతో అసెంబ్లీ  సమీపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలను...

మార్గదర్శి కేసులో రామోజీకి నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ సులో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుకు, ఏపీ​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో...

మంచి జరుగుతుంటే ఓర్వలేరు: సిఎం జగన్

బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే మనకు వచ్చిందని,...

Most Read