Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేదే? జోగి ప్రశ్న

చంద్రబాబు నాడు ఎన్టీఆర్ ను గద్దె దించి సిఎం కుర్చీలో కూర్చున్నప్పుడు బాలకృష్ణ మందహాసం చేశారని, ఆయన ఇప్పుడు శునకం అంటూ మాట్లాడడం విచిత్రంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి...

టిటిడి ఉద్యోగులకు ఇళ్ళస్థలాలు : పాలక మండలి

విఐపి బ్రేక్ దర్శనం వేళలను ఉదయం 10నుంచి 12గంటల మధ్యకు మార్చాలని,  తిరుపతిలో 25వేల సర్వదర్శనం టిక్కెట్లను కౌంటర్ల ద్వారా భక్తులకు  జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల...

కుటుంబ పార్టీలను తరిమి కొట్టాలి: సోము

రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తున్నాయని... పోలవరం, రాజధాని అంశాల్లో ఈ రెండు పార్టీలు  ప్రజలను మోసం  చేశాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బాబు హయాంలో మోడీ...

తస్మాత్ జాగ్రత్త: బాలయ్య హెచ్చరిక

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆయన కుమారుడు, హీరో, ఎమ్మెల్యే నందమూరు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు.  మిమల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పంచభూతాలున్నాయ్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. “మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR...

జనవరి నుంచి పెన్షన్ కానుక పెంపు : సిఎం

వచ్చే జనవరి నుంచే వైఎస్సార్ పెన్షన్ కానుకను 2,750రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కుప్పంలో వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారుల అకౌంట్లల్లో...

పరదాలతో పర్యటనలా?: ధూలిపాళ్ల

సిఎం జగన్ ఎక్కడైనా పర్యటనకు వెళుతుంటే ఆ ప్రాంతాల్లో తీవ్ర నిర్బంధం, ఆంక్షలు పెడుతున్నారని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా బారికేడ్లు పెట్టుకొని పర్యటనలకు వెళ్లలేదని టిడిపి సీనియర్ నేత దూలిపాళ్ల నరేంద్ర ...

వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్ బాబు: జగన్

‘మీ ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్, కుప్పం కు నాన్ లోకల్’ అని చంద్రబాబును ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశాడో...

నేడు వైఎస్సార్ చేయూత మూడో విడత

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళల స్వావలంబన కోసం ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత  ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అందించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు...

హాస్టళ్ళ నిర్వహణకు ప్రత్యేక అధికారులు: సిఎం

గురుకుల పాఠశాలల్లో అకడమిక్‌ వ్యవహారాలు పర్యవేక్షణ బాధ్యతను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మండలాల్లో అకడమిక్‌ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓలే ఆ మండలంలోని...

రహదారి ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంఖుస్థాపన

కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరి గురువారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో షుమారు 3,000 కోట్ల...

Most Read