Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి పెట్టాలి: సిఎం

గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గంజాయి సాగు చేస్తున్న వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలని నిర్దేశించారు.  మంచి...

ఇప్పుడే ఏమీ చెప్పలేను: చంద్రబాబు

విభజన కంటే జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే లో చేరే విషయమై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని...

బల్క్ డ్రగ్ పార్క్ వద్దు: యనమల లేఖ

కాకినాడ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు  కేంద్ర ప్రభుత్వానికి ఆయన...

మా పొత్తు జనసేనతోనే: డా. లక్ష్మణ్

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి బిజెపి పోటీ చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్య సభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు....

లోకేష్ కు బుర్ర ఉందా? మార్గాని భరత్

లోకేష్ ఉత్తర కుమారుడని ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనీ వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పంలో ఏం పని అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై...

నేటినుంచి వైఎస్సార్ జిల్లాలో సిఎం టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు...

శ్రీశైలంలో అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి సమీక్ష

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శ్రీశైలం శ్రీ  భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను నేడు రెండోరోజు కూడా దర్శించుకున్నారు.  రెండ్రోజుల పర్యటన కోసం కుటుంబ సమేతంగా శ్రీశైలం...

వరసిద్ధి వినాయకుడికి పట్టువస్త్రాల సమర్పణ

వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనులశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ...

సిఎం వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు...

ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్: కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ ఏపీ సర్కార్...

Most Read