Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సహచరులపై సిఎం అసహనం?

మంత్రివర్గ సహచరులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని సిఎం అసహనం వ్యక్తం చేశారని సమాచారం. నేడు సచివాలయంలో సిఎం...

కోనసీమలో కొబ్బరికాయలన్నీ…: అంబటి ఎద్దేవా

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకూడదన్నదే తెలుగుదేశం, దానికి సహకరిస్తున్న మీడియా లక్ష్యంగా కనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి కాకూడదని...

తాబేదార్లుగా ఉన్నారు: సోము ఫైర్

చీఫ్ సెక్రెటరీ, డిజిపి స్వతంత్రంగా వ్యవహరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. యంత్రాంగం సక్రమంగా పని చేయాలని అప్పుడే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సక్రమంగా అందుతాయని  అన్నారు. రాష్ట్రంలో...

సామాన్య భక్తులకే ప్రాధాన్యం: కొట్టు హామీ

ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలు త్వరలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ...

26 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సిఎం జగన్

మూడేళ్ళ తమ పాలన ఏ ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సాగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిలా...

నిద్రావస్థలో జలవనరుల శాఖ: గోరంట్ల

సంగం ప్రాజెక్టు రెక్కల కష్టం చంద్రబాబుది అయితే రిబ్బన్ కట్టింగ్  సిఎం జగన్ మోహన్ రెడ్డిదని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. కాకపోతే పేరు మార్చారని, మేకపాటి...

కాసేపట్లో సంగం బ్యారేజ్ జాతికి అంకితం

సింహపురి వాసుల దశాబ్దాల కల నేడు నేరవేరుతోంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యింది. వాటిని మరికాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జాతికి అంకితం...

గ్రీన్ ఎనర్జీతో ఆర్ధిక వ్యవస్థకు ఊతం: సిఎం

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని,  భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వీటి ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని,...

యువతను మోసం చేశారు: రామ్మోహన్

సిఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలుగుదేశం లోక్ సభా పక్ష నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా...

ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు: సిఎం జగన్

సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఓ సానుకూల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఏనాడూ ఉద్యోగులపై సానుభూతి చూపని గత...

Most Read