Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మీ భాషపై ఆత్మపరిశీలన చేసుకోండి

ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కుటుంబంపై అసత్యాలు, దూషణలతో వైసీపీ నేతలు విషప్రచారం చేస్తునారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసీపీ...

టీచర్స్ డే వేడుకలు-హాజరు కానున్న సిఎం

సోమవారం, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగనుంది....

ఆర్ధిక మంత్రి కాదు, అప్పుల మంత్రి: అచ్చెన్నాయుడు

జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ  హయాంలో క్రమం తప్పకుండ ఒకటో తారీఖున జీతాలు అందజేశామని, ఈ ప్రభుత్వం...

సదరన్ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన, పెద్దిరెడ్డి

కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన  సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి  ఆంద్ర ప్రదేశ్ తరపున రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. తన...

యుద్ధ ప్రాతిపదికన గుండ్లకమ్మ మరమ్మతులు :అంబటి

గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పిల్ వే  కింది భాగం కొట్టుకుపోవడంతో దాదాపు ఏడువేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోందని, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్పిల్ వే లోని కింది...

రాష్ట్రం నుంచి బహిష్కరించాలి: గుడివాడ డిమాండ్

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసిన యనమల రామకృష్ణుడు, అయన బాస్ చంద్రబాబును దేశం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. నాడు...

వైఎస్ ప్రజలు ఎన్నుకున్న నేత: సజ్జల

డా. వైఎస్సార్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు వెన్నుపోటుతో సిఎం అయ్యారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ రాష్ట్రానికి చేసిన సేవలను...

మీ స్ఫూర్తి తోనే… : తండ్రికి జగన్ నివాళి

దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  13వ వర్ధంతి సందర్భంగా ఇడుపులా పాయ లోని ఘాట్ వట్ట ఆయన తనయుడు,  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు....

ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు: బాబు

తెలుగుదేశం పార్టీని చూస్తే సిఎం జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, నిద్రలో కూడా తమ పార్టీయే కలలోకి వస్తోందని... అందుకే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఏపీ...

వేములలో విలేజ్ సెక్రటేరియట్ ప్రారంభం

వైఎస్సార్ జిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి  మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌ నేడు మొదలైంది.  వేముల మండలం వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ని ప్రారంభించిన సీఎం  ప్రారంభించారు. ఒకే ఆవరణలో...

Most Read