Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

YS Jagan: ఉన్నత విద్యలో సమూల మార్పులు : సిఎం జగన్

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని మన విద్యావిధానంలో ఎలా వినియోగించుకోవాలనే  అంశంపై దృష్టి సారిస్తూనే,  రెండోవైపున  ఏఐ క్రియట్‌ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

RTC: కొత్తగా 2500 బస్సుల కొనుగోలు: విశ్వరూప్

ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అత్యధిక పెన్షన్‌ విధానం (హైయ్యెస్ట్‌ పెన్షన్‌ సిస్టమ్‌) అమలు కానుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. దీనికోసం పీఎఫ్‌ ఫండ్‌...

Botsa: చూసి రాతలు, స్కామ్ లు : బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదం

ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఏపీ విద్యా విధానాన్ని...

BJP-AP: ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదే: పురంధేశ్వరి

పొత్తులు కేంద్ర నాయకత్వం పరిధిలోని అంశమని... నేతలు, కార్యకర్తల సమన్వయంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు....

Kottu Satyanarayana: జన్మభూమి కమిటీలపై ఎందుకు మాట్లాడలేదు?

సిఎం జగన్ ను తిట్టడానికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నట్లు ఉందని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.  గతంలో ఉచిత ఇసుక పేరుతో దాదాపు 40వేల కోట్లు దోచుకున్నారని, దీనిలో...

Pawan Kalyan: ఆంధ్రా గోల్డ్ కు ఎక్కువ – బూమ్ బూమ్ కు తక్కువ

వాలంటీర్లకు కేవలం ఐదు వేల రూపాయలు వేతనం ఇచ్చి వారి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఈ విషయంపై జగన్ ప్రభుత్వాన్ని  ఏపీ హైకోర్ట్  కూడా ప్రశ్నించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు....

Yuva Galam: బిజెపితో ఉన్నా మైనార్టీలకు న్యాయం చేశాం: లోకేష్

సిఎం జగన్ ది పోలీసు బలం అయితే తనది ప్రజాబలమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం...

AP Cabinet: 24న సిఆర్డీఏ పరిధిలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభం

సీఆర్డీఏ పరిధిలో 47 వేల ఇళ్ళ నిర్మాణ  పనులకు జూలై 24 న ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికి నేడు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ఆమోదముద్ర  వేసింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి...

AP Cabinet: అమరావతిపై త్రిసభ్య కమిటీ నివేదికు ఆమోదం

అమరావతి భూ కుంభకోణంపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినేట్ ఆమోదించినట్లు తెలుస్తోంది. నేడు సచివాలయంలో ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. మొత్తం 55...

Kesineni: వాలంటీర్ల వ్యవస్థ మంచిదే

ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదేనని, నలుగురైదుగురు తప్పుచేసినంత మాత్రాన మొత్తం వ్యవస్థనే తప్పుబట్టడం మంచిది కాదని విజయవాడ ఎంపి కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వాలంటీర్లు అయినా, గతంలో...

Most Read