Tuesday, September 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఏపీ విద్యార్థుల‌కు మైక్రోసాఫ్ట్ మ‌ణిహారం

విద్యార్థుల‌కు 42 ర‌కాల నైపుణ్య కోర్సులు • 1.60ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు సౌల‌భ్యం • ప్ర‌తి విద్యార్థికీ వంద‌ డాల‌ర్ల బ‌హుమ‌తి కూప‌న్ • మైక్రోసాఫ్ట్ చ‌రిత్ర‌లోనే ఇది తొలి ప్ర‌య‌త్నం • కోర్సు పూర్తీకాగానే విద్యార్థుల‌కు మైక్రోసాఫ్ట్...

ఆక్సిజన్ కొరతపై ఏపీ సర్కార్ ఫోకస్

ఆక్సిజన్ డిమాండ్, సరఫరా అందుబాటుపై కసరత్తు - పీక్ స్టేజ్‍లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని అధికారుల అంచనా - ప్రస్తుతం రోజుకు 80-100 టన్నుల ఆక్సిజన్ అవసరమంటున్న అధికారులు - ఏపీకి...

ప్రజలకు జాగ్రత్తలు చెపుతున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.

తన సొంత వాహనం కు మైక్ కట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ కరోనా పై ప్రజలకు జాగ్రత్తలు చెపుతున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. బాపట్ల నియెజకవర్గంలోని ప్రజలు అవసరము అయితేనే ఇళ్ల నుండి బయటకు...

వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం

క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, 6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్ల జమ చేశారు ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారి కోసం అనేక...

జగనన్న విద్యాదీవెన నగదు జమ చేసిన సీఎం జగన్

చదువుతోనే మన రూపురేఖలు మారుతాయి విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉంది ‘విద్యాదీవెన’ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆన్‌లైన్ ద్వారా తల్లుల ఖాతాల్లో ‘జగనన్న విద్యాదీవెన’...

విశాఖకు రాజధాని వస్తుంది

త్వరలోనే ఏపీకి విశాఖ రాజధానిగా వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మట్లాడారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో 740 స్లమ్ ఏరియాలు...

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే వారం నుంచి కర్ఫ్యూ

కేసులు పెరుగుతుండటం తో కర్ఫ్యూ పెట్టె యోచన లో సర్కార్ రాత్రి కర్ఫ్యూ ద్వారాయా కొంతవరకు కరోనాను నివారించవచ్చనే యోచన గతం లో అమలు చేసిన లాక్ డౌన్ నిబంధనలు పరిశీలిస్తున్న ప్రభుత్వం ఏ పి లో...

తిరుపతి ఉప ఎన్నికల్లో నిర్భయంగా ఓటేయ్యండి…

ఈ నెల 17వ తేదీన జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఓటర్లు నిర్భయంగా ఓటేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) విజయానంద్ పిలుపునిచ్చారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల...

కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సిన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సినేషన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష: 104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలి కోవిడ్‌ సోకిన వారికి ఆ సెంటర్‌ సహాయ సహకారాలు అందించాలికోవిడ్‌ లక్షణాలు ఉన్న...

తిరుపతి సభలో చంద్రబాబు పెద్ద డ్రామాను çసృష్టించాడు

తిరుపతి సభలో చంద్రబాబు పెద్ద డ్రామాను çసృష్టించాడుతనపై రాళ్ళ వర్షం కురిసిందంటూ నాటకాలు ఆడాడు ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ళ డ్రామా పధకం ప్రకారం గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌. సీఈసీని కలిసే ప్రయత్నం చంద్రబాబుపై రాళ్ళు...

Most Read