Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

భారీ ఓటింగ్ పై కూటమి నేతల ఆశలు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాలలో పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి.  గ్రామీణ...

పులివెందులలో జగన్, తాడేపల్లిలో బాబు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్  ప్రజల స్పందనతో ఉత్సాహంగా మొదలైంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి...

వంగా గీతను డిప్యూటీ సిఎం చేస్తా: జగన్ ప్రకటన

అక్కా చెల్లెమ్మలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్లు పెళ్ళాలు మారుస్తుంటారని... ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి...

ఇవి చవక రాజకీయాలు: శిల్పా రవిపై బాబు ఆగ్రహం

వేరే పార్టీలకు చెందిన నేతల కుటుంబ సభ్యులను నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ ట్విట్టర్...

వైఎస్ స్పూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ

రాజీవ్ గాంధీ, వైఎస్సార్ లు సోదరుల్లా ఉండేవారని, వైఎస్సార్ పాదయాత్ర స్పూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర చేశానని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. పాదయాత్ర చేస్తే ప్రజల సమస్యలు...

మీకు ఒరిజినల్ ఇచ్చారా లేదా?: బాలయ్య, పవన్ లకు జగన్ ప్రశ్న

చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ రిషికొండలో, దత్తపుత్రుడు మంగళగిరిలో ఇటీవలే స్థలాలు కొనుక్కున్నారని వారికి ఒరిజినల్ సర్టిఫికెకేట్లు ఇచ్చారో, జీరాక్స్ ఇచ్చారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

అన్నా కేంటిన్ లు ప్రచార ఆర్బాటమే

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అలవి కాని హామీలు ఇస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చే పేరుతో తన వారికి ప్రజాధనం దోచిపెట్టేందుకు ఇప్పుడే...

బాబు కోసమే కాంగ్రెస్ పోటీ: వైఎస్ జగన్

తమ పార్టీ ఓట్లు చీల్చి తద్వారా చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్...

రాష్ట్రానికి జరిగిన కీడు ఎక్కువ బాధించింది: బాబు

వైసీపీ మూక వ్యక్తిగతంగా తన కుటుంబంపై చేసిన దాడి కంటే జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహం తనను ఎంతో బాధపెడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వీరి చర్యల...

ఈర్ష్యతో సంక్షేమం అడ్డుకుంటున్నారు: జగన్

కేవలం ఎన్నికల కోసమే ఎప్పుడూ ఏపనీ తానూ చేయలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం రెండు మూడు నెలల ముందు ఏ...

Most Read