Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మానవత్వం ఉన్న ప్రభుత్వం మాది: సిఎం

పేదలకు తాము చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు పెన్షన్లపై అభాండాలు వేస్తూ.. కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. అర్హత...

రీసర్వేలో వేగం పెంచాలి : సిఎం ఆదేశం

రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని, వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలని, నాణ్యత ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వందేళ్ల తర్వాత సర్వే...

శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక పూజలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కర్నూలు జిల్లా శ్రీశైలంలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం...

శ్రీశైలంలో రాష్ట్రపతికి స్వాగతం

శ్రీశైలం పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్, శంషాబాద్...

ఎల్లుండి ఢిల్లీకి సిఎం- ప్రధానితో భేటీ!

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి, డిసెంబర్ 28న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో జగన్ భేటీ కానున్నారు. నవంబర్ 11, 23 న విశాఖలో పర్యటించిన ప్రధాని...

నేడు రాష్ట్రపతి శ్రీశైలం పర్యటన

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామివారిని ఆమె దర్శించుకుంటారు. అనంతరం  కేంద్ర పర్యాటక శాఖ ప్రసాద్ స్కీమ్ ద్వారా 43 కోట్ల రూపాయలతో...

సిఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. "కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి...

సాటి మనిషి శ్రేయస్సు ఆకాంక్షించడమే క్రైస్తవం: బాబు

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.  "సమాజంలో శాంతి కోసం పాటుపడటం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం. క్రీస్తు...

వై నాట్ 175: పులివెందులలో జగన్

పులివెందుల బస్ స్టాండ్ నిర్మాణం ఓ వైపు జరుగుతున్నా విపక్ష నేత దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి...

బిసిలను ముంచిందే మీరు: బాబుపై బొత్స

చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయంపై మాట్లాడే హక్కు బాబుకు లేదని, ఈ విషయంలో ఆయన చెబుతున్న విషయాలన్నీ...

Most Read