Tuesday, September 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్సీగా బొత్స ఎన్నిక లాంఛనమే

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే కానుంది. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ...

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన చంద్రబాబు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసి, డప్పు...

బెంగుళూరుకు పవన్ కళ్యాణ్: కుంకీ ఏనుగుల కోసం వినతి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు,  కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలన్న ప్రధాన విజ్ఞప్తితో ఆ రాష్ట్ర...

అర్ధాంగికి చీరలు కొన్న చంద్రబాబు

దాదాపు 30 ఏళ్ళ తరువాత టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన భార్య కోసం చీరలు కొనుగోలు చేశారు. నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో...

ప్రతినెలా ఒకటో తారీఖున ‘పేదల సేవలో’ : సిఎం బాబు

రాబోయే ఐదేళ్ళలో లక్షా 64 వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందించబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్ళలో 2 లక్షల 50 వేల కోట్ల...

యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టిన ఘనత ఆమెకు దక్కుతుంది.  కొంత...

కేసులు, భూ ఆక్రమణలపై సిఎంకు పిర్యాదులు

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుండి విముక్తి కల్పించాలని, వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పలువురు బాధితులు...

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బొత్స

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స పేరును  ఆ పార్టీ అధినేత వైఎస్...

విజయమ్మను కలిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

రాజకీయాల్లో ఓ విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోటస్‌ పాండ్‌ లో ఉన్న విజయమ్మ...

అమరావతికి ఈ ఏడాది 15 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అవసరాన్ని గుర్తించి దానికోసం ప్రత్యేక ఆర్ధిక...

Most Read