Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఈ చీకటి జీవోను సహించం: బాబు హెచ్చరిక

జీవో నంబర్ 1కు చట్టబద్ధత లేదని, అసలు ఏ చట్టం ప్రకారం ఆ జీవో తీసుకు వచ్చారో చెప్పాలని ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ చీకటి జీవో...

సచివాలయాల్లో ఖాళీల భర్తీ: సిఎం ఆదేశం

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారన్న మంచి పేరు వచ్చిందని,  ఈసారి కూడా...

బాబు ప్రచార రథం సీజ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూద్రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నారు. అయితే బాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. బాబు హైదరాబాద్ నుంచి కుప్పం పర్యటనకు బయల్దేరారు. శాంతిపురం వెళ్లాల్సిన...

‘ఆనం’కు షాక్ – వెంకటగిరికి నేదురుమిల్లి

గత కొన్ని రోజులుగా పార్టీ, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తోన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ వేంకటగిరి నియోకజకవర్గ సమన్వయకర్తగా నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డిని...

వెన్నుపోటు ఆయన నైజం: జగన్ ఫైర్

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ మంచి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని... ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం...

‘రోడ్ల’ జీవోపై దురుద్దేశం లేదు: సజ్జల

రోడ్లపై ర్యాలీలు, రోడ్ షో లు నిషేధిస్తూ   ప్రభుత్వం ఇచ్చిన జీవో  విపక్షాలకే కాదని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ జీవో...

ఆ హక్కు మాకుంది: ‘రోడ్ల’ జీవోపై విపక్షాల ఫైర్

ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని, దాన్ని కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.  రహదార్లపై రోడ్ షో లు, బహిరంగ...

రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం

కందుకూరులో ఇటీవల జరిగిన ఘటన దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది.  రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రజల భద్రతకోసం కీలక...

ప్రత్యామ్నాయం చూడండి : సిఎం జగన్

ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఈ మూడు సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి...

రణస్థలంలో 12న జనసేన యువశక్తి బహిరంగ సభ

ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరుతో బహిరంగ సభ నిర్వహించనుంది.  ఈ కార్యక్రమానికి సంబంధించిన  పోస్టర్ ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  ఆవిష్కరించి...

Most Read