Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రేపటినుంచి పెంచిన పెన్షన్ పంపిణీ

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా ఇకపై ప్రతి నెలా రూ. 2,750 రూపాయలను ప్రభుత్వం అందించనుంది. రేపు జనవరి 01, 2023 నుండి పెంచిన పెన్షన్లు పంపిణీ  చేయబోతోంది. ఈ సందర్భంగా పెన్షన్ల...

బ్యాక్ బోన్ తీసేస్తాం: జోగి రమేష్

మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో మరింత సంక్షేమం, అభివృద్ధి ప్రతి గడపకూ చేరే దివ్యమైనదిగా నూతన సంవత్సరం ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆశాభావం వ్యక్తం...

తెలుగుదేశం అన్ స్టాపబుల్ : చంద్రబాబు

రాష్ట్రంలో అన్ని వర్గాలూ మానసిక క్షోభ అనుభవిస్తున్నాయని, ఆఖరికి మీడియాను కూడా సిఐడితో వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.  పోలీసుల అండ చూసుకుని వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. జగన్...

అదీ వారి స్టైల్… : బాబు, పవన్ లపై జగన్ విసుర్లు

రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్ళు అయినా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్...

రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : బాబు హెచ్చరిక

రాష్ట్రంలో బీసీ నేతలను జగన్ ప్రభుత్వం వేధిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కూన రవి కుమార్ లాంటి నేతలను  అరెస్టు చేశారని, 72 ఏళ్ళ వయసులో అయ్యన్నపాత్రుడిపై ...

హిందూపురం, కర్నూలులో అమిత్ షా సభలు

జనవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. కర్నూలు, హిందూపురం పార్లమెంట్ స్థానాల్లో జరిగే బహిరంగ...

ఫొటో షూట్ కోసం 8మంది బలి : సిఎం జగన్

రాష్ట్రానికి చంద్రబాబు ఖర్మ పట్టిందని.... ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసం, జనం బాగా రాకపోయినా...వచ్చారని చూపించడం కోసం ఎనిమిది మందిని చంపేశారంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని రాష్ట్ర...

చీఫ్ జస్టిస్ ను కలుసుకున్న సిఎం

ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో ఉన్న  భారత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా నిన్న రాష్ట్రానికి వచ్చిన...

ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఇవ్వండి: సిఎం

తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యు) ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖ అమిత్‌ షాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న...

మృతుల కుటుంబాలకు 2 లక్ష పరిహారం: సిఎం

నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్...

Most Read