Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

శని, ఆదివారాల్లో కూడా విఐపి బ్రేక్ రద్దు

No VIP Break: శని, ఆదివారాల్లో విఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే శుక్రవారం నాడు విఐపి బ్రేక్ ను రద్దు...

డిసిసిబిలు పటిష్టంగా ఉండాలి : సిఎం జగన్

Cooperation to Farmers: సహకార బ్యాంకులు మన బ్యాంకులని, వాటిని మనం కాపాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  వీటిద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయని, ప్రజలకు, రైతులకు...

ఉక్రెయిన్ విద్యార్థులకు హెల్ప్ లైన్

Helpline: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చికుకున్న  ఆంధ్ర ప్రదేశ్, తెలుగు విద్యార్ధులకు సహకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారు సంప్రదించేందుకు వీలుగా ఇద్దరు అధికారులను, రెండు హెల్ప్...

కాగ్ ప్రశ్నలకు బదులేది?

Answer to CAG:  ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టం...

మీరు మనుషులేనా? పార్థసారధి ధ్వజం

Is it moral? దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై టిడిపి, బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు దారుణమని, వారి వ్యాఖ్యలు చూస్తుంటే అసహ్యం వేస్తుందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే కొలుసు పార్ధ...

టిడిపివి పనికిమాలిన ఆరోపణలు

Viveka Murder Case : వివేకా హత్యపై తెలుగుదేశం పార్టీ నిరాధార, పనికిమాలిన ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.  ఈ విషయంలో అత్యున్నత సంస్థ సిబిఐ...

ఆయిల్ పామ్ విస్తరణకు చర్యలు :కన్నబాబు

Oil Palm: రాష్ట్రంలో బోర్ల కింద వరికి బదులు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ సాగు...

రాష్ట్రంపై మోడీకి ప్రత్యేక శ్రద్ధ : జీవీఎల్

Special Interest: నాడు టిడిపి, నేడు వైసీపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వారి అస్త్యవ్యస్త ...

రైతులకు తీవ్ర ఇబ్బందులు: రామ్మోహన్

problems for Farmers: రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొలుగోళ్ళపై శ్రద్ధ చూపడంలేదని, కొనుగోలు చేసిన...

గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

Last rituals: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Most Read