Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మీ బాధ్యత లేదా: రామ్మోహన్ నాయుడు

రాష్ట్రంలో డ్రగ్స్, హెరాయిన్ పట్టుబడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన దారుణంగా ఉందని శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రం తమ కనీస బాధ్యతగా ప్రాథమిక...

సిఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.  షెడ్యూల్ ప్రకారం రేపు సాయంత్రం సిఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ...

కేశినేని వైరాగ్యం!

తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు  కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటింఛి సంచలనం సృష్టించారు. ఈ విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబుకే నేరుగా అయన తెలియజేసినట్లు విశ్వసనీయంగా...

వైద్య ఆరోగ్య శాఖలో భారీ నియామకాలు: సిఎం

వైద్య ఆరోగ్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అక్టోబరు 1 నుంచి నియామక ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ...

అయన ఆపితే మంచిదేగా: సజ్జల

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి, కేంద్రాన్ని ఒప్పించి ప్రైవేటీకరణ ఆపితే సంతోషిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పవన్ పదే పదే నేను...

రేపు ఢిల్లీ కి సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్నమావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల...

అక్రమ మద్యంపై ఉక్కుపాదం: సిఎం

మద్యం అక్రమ రవాణాపైన, అక్రమం మద్యం తయారీపైన ఉక్కుపాదం మోపాలని, అలాగే నిర్దేశించిన రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు....

విశాఖలో అమెరికన్ కాన్సులేట్: సిఎం ఆకాంక్ష

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు...

౩౦వేల మందికి దుర్గమ్మ దర్శనం

దసరా నవరాత్రులలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం రోజుకు 30 వేల మందికి పరిమితం చేయాలని దుర్గ గుడి సమన్వయ కమిటీ నిర్ణయించింది. మూలా నక్షత్రం రోజున మాత్రం 70 వేల మందికి  అమ్మవారి...

ఇది ఏకపక్ష నిర్ణయం: అనగాని

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు ఇకపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని రేపల్లె ఎమ్మెల్యే, టిడిపి నేత అనగాని సత్య...

Most Read