రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఇళ్ళ నిర్మిస్తున్నామని, ఇంత భారీ స్థాయిలో ఇళ్ళ నిర్మాణం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, దేశం మొత్తం మనవైపు చూస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
అసైన్డ్ భూములను, సొసైటీ భూములను కొందరు అక్రమార్కులు తమ హస్తగతం చేసుకుంటున్నారని, వేలాది ఎకరాల భూములు పెత్తందార్ల చేతుల్లో ఉన్నాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య...
CM Jagan asked Officials to get Awareness to Public on New Education Policy :
నూతన విద్యావిధానంలో ఏ ఒక్క స్కూల్ ను కూడా మూసివేయడం లేదని, ఒక్క ఉపాద్యాయుడ్ని...
గుంటూరు జిల్లాలో నెలకొల్పిన జిందాల్ పవర్ ప్లాంట్ ను వచ్చేనెలలో ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. జిందాల్ ప్లాంట్ పనులు 2016లో ప్రారంభం అయ్యాయని, త ప్రభుత్వం...
ధన్వంతరి యాప్ ఈ ఎస్ ఐ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతోందని కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం అన్నారు. గుణదల ESI డిస్పెన్సరీని సందర్శించిన మంత్రి కార్మికులను అడిగి వైద్యం అందుతున్న తీరుపై...
ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధాని అతి త్వరలో విశాఖపట్టణానికి మారబోతోందని వైఎస్సార్ సిపి రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదని, దీనికి సంబందించిన సంకేతాలు...
Sajjala Fire On Chandrababu Naidu For His Letter On Agricultural Issues :
రైతులపై చంద్రబాబు కపట ప్రేమ కురిపిస్తూ, అబద్ధాలు, అసత్యాలతో లేఖలు రాస్తున్నారని ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల...
పెసరవాయి జంట హత్యల కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పాణ్యం శాసనసభ్యుడు, వైఎస్సార్సిపి నేత కాటసాని రామ్ భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లోనే దివంగత నేత వైఎస్సార్ సూచనలతో తాను...
పరీక్షల తేదీలపై ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. పరీక్షలపై సుప్రీం...
CM Jagan conducted review on Covid during Spandana with District Collectors :
కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందో, రాదో కచ్చితంగా చెప్పలేమని, సన్నద్ధంగా ఉండడం అన్నది మాత్రమే మన చేతుల్లోని...