Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

YSRCP Bus Yatra: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ బడుగులకు ప్రాధాన్యం

నాలుగున్నరేళ్ల క్రితం ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని, వైఎస్సార్‌సీపీ పార్టీకి ఓటేసి గెలిపించినందునే నేడు సామాజిక సాధికారత సాధ్యమైందని, సామాజిక న్యాయమంటే ఏంటో తెలిసిందని రాష్ట్ర మున్సిపల్...

రైతు సాయంపై బహిరంగచర్చకు సిద్ధం: కాకాణి సవాల్

మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, సీఎం జగన్ ఎప్పటికప్పుడు  అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

స్వర్ణముఖిపై హైలెవెల్ బ్రిడ్జ్ : సిఎం జగన్

స్వర్ణముఖిపై 30 కోట్ల రూపాయలతో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇటీవలి తుపానుకు స్వర్ణముఖి బ్రీచ్ కారణంగా నష్టం వాటిల్లిందని, దానికి శాశ్వత...

ముందు జాగ్రత్త చర్యల్లో ప్రభుత్వం విఫలం: బాబు

రాష్ట్ర ప్రజలకు మరో మూడు నెలల్లో కష్టాలు తొలగిపోనున్నాయని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగు గ్రామంలో మిచాంగ్...

దుర్గగుడి అభివృద్ధి పనులకు సిఎం శ్రీకారం

బెజవాడ  శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు....

YSRCP Bus Yatra: బాబును నమ్మితే నిండా మునిగినట్లే

రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిదర్శనంగా తనలాంటి బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎందరో నాయకులున్నారంటే అది ముఖ్యమంత్రి జగనన్న ఘనతేనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. మేము సైతం...

సహాయ చర్యలు ముమ్మరం చేయండి : సిఎం

తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ...

YSRCP Bus Yatra: ఆచరణలోకి సామాజిక న్యాయం

అంబేద్కర్, జ్యోతిరావ్‌ పూలే ఆదర్శాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక సాధికారత అందించిన ఘనత సిఎం జగన్ దేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం...

ప్రాణ నష్టం లేకుండా చూడాలి: సిఎం ఆదేశం

రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను, యంత్రాంగాన్ని వినియోగించుకొని తుఫాను సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో...

సహాయక చర్యలపై దృష్టిపెట్టాలి: చంద్రబాబు

రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని... ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తుఫాను కారణంగా రైతులు...

Most Read