Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Jana Sena: శ్రీవాణి నిధులతో అర్చకులకు ఆదుకోండి: పవన్

క్రిమినల్ గ్యాంగులను,  చైన్ బ్యాచ్ ను పులివెందుల, ఇడుపులపాయలోనే ఉంచుకోవాలని ఆ సంస్కృతిని గోదావరి జిల్లాలకు తీసుకు రావొద్దని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా,...

Yuva Galam: చర్చకు నేను సిద్ధం: అనిల్ సవాల్ కు లోకేష్ సై

సిఎం జగన్ కు బిసిలంటే చిన్న చూపు అని, అందుకే రేపల్లెలో హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పలకరించలేదని  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.  రాష్ట్రాన్ని...

Ambati Rambabu: కన్నాకు నైతిక విలువలు లేవు: అంబటి

గతంలో చంద్రబాబును ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇప్పుడు ఆయనకు పాలాభిషేకం, పాదాభి షేకం చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణకు నైతిక విలువలు లేవని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.  వైఎస్సార్...

Sub Districts: కొత్త సబ్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త సబ్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూ.గో....

Nara Lokesh: క్రిస్టియన్లకు జనాభా ప్రకారం నిధులు: లోకేష్

జగన్ ప్రభుత్వం కనీసం 10 శాతం మంది పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఎన్నికల్లో పాస్టర్లను ఆదుకుంటామని చెప్పిన...

YSRCP: లోకేష్ చేస్తున్నది విహార యాత్ర: అనిల్

తాను మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని టిడిపి నేత నారా లోకేష్ కు మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు....

BJP-AP: పొత్తుపై క్లారిటీ లేదు: సోము

ఢిల్లీలో తమ పార్టీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారని, ఆ తర్వాత వారు ఏపీ పర్యటనకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసినందున రెండు పార్టీల మధ్య...

Civil Servants: సిఎంను కలిసిన సివిల్స్ విజేతలు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా పాలనలో తనదైన ముద్ర వేయాలని సివిల్స్ ర్యాంకర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  ఆంధ్ర ప్రదేశ్...

YS Jagan: జల్లెడ పట్టి అర్హుల గుర్తింపు: సిఎం

ప్రభుత్వ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకు వెళ్లేందుకే 'జగనన్న సురక్ష' కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. "నోరు తెరిచి అడగలేని, పొరపాటున...

TTD Chairman: శ్రీవాణి విరాళాలపై శ్వేతపత్రం విడుదల

శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు నుంచి మే 31, 2023 వరకూ 861కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి విరాళాల్లో అవినీతి జరుగుతోందని, రసీదులు ఇవ్వడం లేదని...

Most Read