Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అదో వండి వార్చిన కథనం : విజయసాయి

Its not true: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లుతోందంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి...

భక్తుల మధ్యే బ్రహ్మోత్సవాలు: టిటిడి ఈవో

Brahmotsavams: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఈసారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయ‌ని, మాడ వీధుల్లో వాహ‌నసేవ‌లు నిర్వ‌హించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టిటిడి ఈవో...

విద్యా కానుక: 5న ఆదోనికి సిఎం జగన్

CM tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా కానుక  కార్యక్రమంలో అయన పాల్గొంటారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ...

పోలీసుల తీరు గర్హనీయం: బాబు ఆగ్రహం

We Won't leave: ఈ ప్రభుత్వంలో కొందరు పోలీసుకు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని, మళ్ళీ తాను సిఎం కావడం ఖాయమని... ఆ వెంటనే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు...

అల్లూరి స్పూర్తితో జగనన్న పాలన: మంత్రి రోజా

Tributes to Alluri: మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు చైతన్య స్పూర్తితో రాష్ట్ర అభివృద్ధికి సిఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్.కె.రోజా అన్నారు....

బాబు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు: సజ్జల

Babu in Trans: చంద్రబాబు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని,  వాటి నుంచి ఇంకా బైట పడలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.  ప్రజలను మరోసారి వంచించడానికి బాబు ప్రయత్నిస్తున్నారని,...

వెదురు పెంపకాన్ని ప్రోత్సహించండి: సిఎస్

bamboo Crop: రాష్ట్రంలో అటవీ ప్రాంతం తోపాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు, వివిధ గుట్టపైన వెదురును పెంచేందుకు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను...

డెడ్ లైన్ ఎందుకు పెట్టారు: దేవినేని ప్రశ్న

Polavaram Row: పోలవరం ప్రాజెక్టుపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, చేతిలో కాగితం కూడా లేకుండా వస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు. డ్యామ్  సైట్ కైనా, తాడేపల్లి రాజ...

ఆన్ లైన్ టికెట్లపై హైకోర్టు స్టే

Another Stay: సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా  విక్రయించేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 69ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తదనంతర చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. సినిమా...

సిఎం కృషి వల్లే ఇది సాధ్యం: గుడివాడ

సిఎం జగన్ పారిశ్రామిక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్ర ప్రదేశ్ మరోసారి సత్తా చాటిందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు....

Most Read