Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఇంగ్లీష్ మీడియంపై వెనక్కు వెళ్లం: బొత్స

No Back-step: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనేది ప్రభుత్వ విధానమని ఈ విషయంలో వెనక్కు వెళ్ళేది లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...

కొత్తగా ఏం తేల్చారు? పెగాసస్ పై కేశవ్ ప్రశ్న

Nothing to find: పెగాసస్ స్పై వేర్ ను గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో  కొన్నారా లేదా అనే విషయాన్ని హౌస్ కమిటీ స్పష్టం చేయాలని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్...

ఫసల్ భీమాలో ఏపీ భాగస్వామ్యం: సిఎం జగన్

Fasal bima:  కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా...

జగన్ కుమార్తెలపై చంద్రబాబు వ్యాఖ్యలు

Babu Comments: రాష్ట్రంలో పేద విద్యార్ధులను విదేశీ చదువులు అందించే పథకాన్ని తాము ప్రవేశ పెడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. మదనపల్లెలో జరిగిన మినీ...

వైఎస్సార్సీపీ ప్లీనరీ: మొదటిరోజు ఐదు తీర్మానాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతోన్న మొదటి ప్లీనరీ కావడంతో పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్ఆర్...

డేటా చౌర్యం జరిగింది: భూమన వెల్లడి

Data thefted: ప్రభుత్వం వద్ద ఉండాల్సిన వ్యక్తుల ప్రైవేట్ సమాచారంతో  ఉద్దేశ పూర్వకంగా, కుట్ర పూరిత ఆలోచనలతో లబ్ధి పొందడానికి గత చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించిందని హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్...

2018 గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

Results:  ఆంధ్రప్రదేశ్‌లో 2018 గ్రూప్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ విజయవాడలో వెల్లడించారు. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 2018లో 167 గ్రూప్‌-1 పోస్టుల...

కార్యకర్తలు గర్వపడేలా ప్లీనరీ: నేతల సూచన

YSRCP Plenary:  ఈనెల 8,9 తేదీలలో గుంటూరులో నిర్వహించనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యులు...

కానిస్టేబుల్ పై దాడి: సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్

Suspension: హైదరాబాద్ గచ్చిబౌలిలో అధికారిక విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ ఉద్యోగిపై దాడి ఘటనను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ విభాగానికి చెందిన ఇద్దరు...

విద్యతోనే పేదరికం జయించాలి: సిఎం

 Vidya Kanuka: రేపటితరం భవిష్యత్తుమీద దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం తమదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో విద్యార్ధులు ఎలాంటి పోటీని...

Most Read