Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మా గ్రామాల్లో వ్యవస్థలు చూడండి: అమర్నాథ్ సలహా

Counter: తెలంగాణ మంత్రి కేటియార్ ఏపీ గురించి మాట్లాడి ఉంటారని తాను అనుకోవడంలేదని, ఒక వేళ మాట్లాడి ఉంటే రోజూ నాలుగు బస్సులు కాదని,  40 బస్సులు పంపొచ్చని రాష్ట్ర ఐటి, పరిశ్రమల...

రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

Capital Punishment: గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు  శశి కృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ  ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  తన ప్రేమను నిరాకరించినందుకు ఆగస్టు...

కేటియార్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం

Not Fair: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై తెలంగాణా మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.  పొరుగు రాష్ట్రంపై అలా మాట్లాడడం సరికాదని సూచించారు. కేటిఆర్ కు...

సిఎంతో హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్, సభ్యుల భేటీ

APHRC: ఆంధ్ర ప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్  జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన...

పర్యాటక అభివృద్ధికి కృషి: మంత్రి రోజా

Tourism: ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. అన్ని ప్రాంతాలో ఉన్న  మ్యూజియంలను, పురావస్తు...

రాజీ ప్రసక్తే లేదు: సిఎం జగన్

No Compromise: ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా అక్క చెల్లెమ్మలకు, పేదలకు మంచి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  పేదలకు...

పోలవరం మాతోనే సాధ్యం: సోము

We only: రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉందని, పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకు రావడానికి  శ్రేణులు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు ఇచ్చారు. పోలవరం...

విశాఖకు సిఎం జగన్, ఇళ్ళ పట్టాల పంపిణీ

Navaratnaalu:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు’ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లో జగనన్న...

గేర్ మారుస్తున్నాం: పార్టీ నేతలతో జగన్

Top Gear:  వచ్చే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నామని, దీనికి అందరూ సన్నద్ధంకావాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. గత...

ఇఫ్తార్ లో పాల్గొన్న సిఎం జగన్

Iftar: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు  ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. న‌గ‌రంలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మంత్రులు,...

Most Read