Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వారిని నిలదీయండి: సిఎం పిలుపు

Ask them: రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తుంటే, అక్క చెల్లెమ్మల ప్రగతికి బాటలు వేస్తుంటే దుష్టచతుష్టయం జీర్ణించుకోలేకపోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థలది...

సిగ్గుపడుతున్నా: చంద్రబాబు

Babu fire: విజయవాడ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో తెలియదు కానీ ప్రతిపక్ష నేతగా తాను సిగ్గుపడుతున్నానని టిడిపి అధినేత చందబాబు వ్యాఖ్యానించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని...

విజయవాడ ఆస్పత్రి ఘటనపై సిఎం సీరియస్

Immediate action: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి...

ఆత్మకూరులో పోటీ చేస్తాం: సోము వీర్రాజు

We are Ready: ఆత్మకూరు ఉపఎన్నికల్లో తమ పార్టీ  పోటీ చేస్తుందని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తిరుపతి, బద్వేల్  ఎన్నికల్లో  పోటీ చేశామని, అదే విధానాన్ని ఇక్కడా పాటిస్తామని...

నేడే మూడో విడత సున్నావడ్డీ పథకం నిధులు

Zero Vaddi runaalu: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. మహిళా సంఘాలకు వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని అయన ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

ఇదో గొప్ప ముందడుగు: సిఎం జగన్

Good Initiative: దేశంలో ఆరు లక్షల కోట్ల రూపాయల  పెట్టుబడులతో, లక్షా నలభై వేలమంది ఉపాధి కల్పిస్తున్న ఆదిత్య బిర్లా కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్...

అధికారుల కండకావరం: ఒంగోలు ఘటనపై బాబు

condemnable: ఒంగోలులో ఆర్టీయే అధికారుల తీరుపై ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు కండకావరంతో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

గౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తా

Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామికలకు, పెట్టుబడులకి అనుకూలమని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు...

ఆదిత్య గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ నేడే ప్రారంభం

Caustic Soda Unit: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.  బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ ను ముఖ్యమంత్రి...

డ్రగ్స్ పై ఉక్కుపాదం: సిఎం ఆదేశం

Be alert: డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటులేదని, ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తే వెంటనే దాని మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్ళతో పెకలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Most Read