Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాబు ఉచ్చులో పడొద్దు: రాధాకు వెల్లంపల్లి సలహా

Vellampalli to Vangaveeti: చంద్రబాబు ఉచ్చులో పడొద్దని వంగవీటి రాధాకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సలహా ఇచ్చారు.  రాధా కార్యాలయం మెయిన్ రోడ్డు మీదే ఉంటుందని, అక్కడ కారు...

ముందస్తు ఆలోచన లేదు: మిథున్ రెడ్డి

No early election: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన కేడర్ ను కాపాడుకునేందుకే ముందస్తు ఎన్నికలంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ లోక్ సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఐదేళ్ళుకాలం...

రేపు ఢిల్లీకి సిఎం జగన్: ప్రధానితో భేటి

CM Delhi Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం సమావేశం కానున్నారు, సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలు, వైజాగ్...

విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభం

32వ విజయవాడ పుస్తక మహోత్సవం నేడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి రాష్ట్ర...

ఓర్వలేక పోతున్నారు: సిఎం జగన్ విమర్శ

Pension hike: గతంలో మంచి చేసిన చరిత్ర లేని నాయకులు పేద ప్రజలకు తాము మంచి చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తమ...

ప్రజలకు మేలు జరగాలి: బాబు

New Year wishes: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు, చిన్నారులతో కలిసి కేక్...

నేటి నుంచే పెంచిన పెన్షన్ పంపిణీ

YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఇస్తున్న 2250 రూపాయల పెన్షన్ ను 2500కు పెంచి ఇవ్వనుంది. కొత్త...

మీరేమైనా టెర్రరిస్టులా? అంబటి ప్రశ్న

JInnah Tower: జిన్నా టవర్‌ను పేల్చడానికి మీరు ఏమైనా టెర్రరిస్టులా? అసాంఘిక శక్తులా? అని బిజెపి నేతలను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆప్ఘనిస్తాన్‌లో బుద్దుడి విగ్రహాన్ని తాలిబన్లు...

చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం నిలిపివేత

Buggana in GST Council: రేపటి నుంచి అమలులోకి రావాల్సిన చేనేత రంగంపై జీఎస్టీ పెంపును కేంద్రం నిలిపివేయడాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వాగతించారు. ప్రస్తుతం అమలులో ఉన్న...

ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు

Premium liquor available: ఏపీ ప్రభుత్వం మద్యం వినియోగదారులకు ఊరట ఇచ్చే విషయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటినుంచి మద్యం ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే మద్యంపై పన్ను...

Most Read